మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా…
మరింత 16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!Category: News
16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ కి చెందిన లోక్ నాధ్ ప్రధాన్ (19) అనే వ్యక్తి నాచారం లోని కెమికల్…
మరింత 16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండిస్వచ్ఛత విషయంలో ప్రజల సహకారం అవసరం
స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలే కాదు ప్రజల సహకారం, భాగస్వామ్యం కూడా అవసరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది. సికింద్రాబాద్, ఎంజీ రోడ్డులోని మహాత్మ గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులార్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ…
మరింత స్వచ్ఛత విషయంలో ప్రజల సహకారం అవసరంTirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను విరమించారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ…
మరింత Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..
సీఎం చంద్రబాబు ఏపీ వాసులకు గుడ్న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు.. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన…
మరింత Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్…
మరింత నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..
హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్ల ఐ కొరడా విసిరారు పోలీసులు.సతామ్రాయ్లోని బాలాజీ ఇండస్ట్రీ సమీపంలోని ఒక షాపులో కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. సింథటిక్ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఎరుపు 250 గ్రాములు, ఆకుపచ్చ 400 గ్రాములు, తెలుపు 150 గ్రాములు,…
మరింత మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..Electric Vehicles: పెరిగిన ఈవీ అమ్మకాలు.. ట్రెండ్ మారుతోంది!
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఈవీల విషయంలో మారుతున్న ట్రెండ్ ని సూచిస్తోంది .
మరింత Electric Vehicles: పెరిగిన ఈవీ అమ్మకాలు.. ట్రెండ్ మారుతోంది!Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతి
Pune Helicopter Crash: మహారాష్ట్ర పూణేలో హెలికాఫ్టర్ కుప్పకూలిన గతంలో ముగ్గురు మృతి చెందారు
మరింత Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతిIran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!
Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది . దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరింది
మరింత Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!
