Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?
మరింత Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
మరింత Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!Bandi Sanjay: వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. కాంగ్రెస్ గ్యారంటీలు ఫోటోలకే పరిమితం..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుండి కొండగట్టు వరకు 40 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావడం లేదని విమర్శించారు. గ్యాస్ కొరతపై భయాందోళనలు వద్దని, కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరింత Bandi Sanjay: వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. కాంగ్రెస్ గ్యారంటీలు ఫోటోలకే పరిమితం..!Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!
మరింత Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
మరింత Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?Bharati Builders: భారతి బిల్డర్స్కు రెరా భారీ షాక్.. రూ. 4.74 కోట్ల జరిమానా..!
Bharati Builders: కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ ప్రాజెక్టులో నిబంధనలు ఉల్లంఘించినందుకు భారతి బిల్డర్స్కు రెరా రూ. 4.74 కోట్ల జరిమానా విధించింది. అనుమతులు లేకుండా నిధులు వసూలు చేసినందుకు గాను, 60 రోజుల్లోగా బాధితులకు వడ్డీతో సహా డబ్బులు వాపసు చేయాలని ఆదేశించింది. బిల్డర్ను డిఫాల్టర్గా ప్రకటించడం గమనార్హం.
మరింత Bharati Builders: భారతి బిల్డర్స్కు రెరా భారీ షాక్.. రూ. 4.74 కోట్ల జరిమానా..!Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!
Tenth Exams: తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 2,676 కేంద్రాల్లో 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 5 నిమిషాల ఆలస్యానికి బోర్డు అనుమతినిచ్చింది. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం ప్రభుత్వం భారీ భద్రత మరియు వైద్య వసతులను కల్పించింది.
మరింత Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!Forest Area: హైదరాబాద్ వాసులకు మరో గ్రీన్ గిఫ్ట్.. గుర్రంగూడ అడవి ఇక ‘రిజర్వ్ ఫారెస్ట్’..
Forest Area: హైదరాబాద్లోని గుర్రంగూడ ప్రాంతంలోని 424 ఎకరాల అటవీ భూమిని రిజర్వ్ ఫారెస్ట్గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ ప్రజల కోసం పర్యావరణ హితమైన భారీ అర్బన్ పార్కును నిర్మించనున్నారు. ఇది నగరానికి అదనపు పచ్చదనాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించే ‘గ్రీన్ లంగ్స్’గా ఉపయోగపడనుంది.
మరింత Forest Area: హైదరాబాద్ వాసులకు మరో గ్రీన్ గిఫ్ట్.. గుర్రంగూడ అడవి ఇక ‘రిజర్వ్ ఫారెస్ట్’..HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూత
HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూత
మరింత HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూతTicket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్కు లైన్ క్లియర్!
Ticket Price Hike: సినిమా టికెట్ ధరలను 90 రోజుల ముందే ప్రకటించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, ఈ నిబంధన అసాధ్యమని పేర్కొంది. దీనివల్ల మార్చి 19న విడుదలవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు లైన్ క్లియర్ అయింది.
మరింత Ticket Price Hike: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే.. ఉస్తాద్ భగత్ సింగ్కు లైన్ క్లియర్!