స్పోర్ట్స్ మరింత

Cricket: అండర్-19 జట్టులోకి హైదరాబాద్ యువ పేసర్ మహమ్మద్ మాలిక్

Cricket: హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ మహమ్మద్‌ మాలిక్‌కు అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా అండర్‌-19 ‘ఏ’ జట్టులో చోటు సంపాదించి తన ప్రతిభను మరొకసారి నిరూపించాడు. ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన మాలిక్‌, టోర్నమెంట్‌లో అత్యధిక…

Rashid Khan

Rashid Khan: ఊహాగానాలకు చెక్ పెట్టిన స్టార్ స్పిన్నర్! రెండవ వివాహంపై క్లారిటీ!

Rashid Khan: క్రికెట్ ప్రపంచంలో తన మాయాజాలంతో అభిమానులను ఉర్రూతలూగించే ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్..

IPL 2026 Mini Auction

IPL 2026 Mini Auction: ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కీలక నిర్ణయం.. స్టార్‌ ప్లేయర్లను వదులుకోవడానికి సిద్ధం.. వరెవరో తెలుసా?

IPL 2026 Mini Auction: క్రికెట్ అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సందడికి మరో కొన్ని నెలల్లో తెర లేవబోతున్నది.

న్యూస్ మరింత

Vijaywada: ఏపీలో 248 భారీగా గంజాయి పట్టివేత

Vijayawada: డ్రగ్ మాఫియాపై దాడులు కొనసాగుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రేవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత చేశారు. మొత్తం 248 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సమాచారం మేరకు, ఈ గంజాయిని ఒడిశా నుంచి…

Pawan: ఆక్రమణదారుల వివరాలు వెబ్‌సైట్‌లో వెల్లడించాలి

Pawan : రాష్ట్ర అటవీ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ భూములను ఆక్రమించిన వారి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. “ఎవరు ఎంత భూమిని ఆక్రమించారు?…

Delhi: బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున దేశవ్యాప్త దాడులకు ప్రణాళిక

Delhi: ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో విచారణ మలుపు తిరిగింది. దర్యాప్తు సంస్థలు తాజాగా గుర్తించిన సమాచారం ప్రకారం, ఈ దాడి యాదృచ్ఛికం కాదు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంస దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్రణాళిక…

Hyderabad: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబ్ బెదిరింపు

Hyderabad: హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. “ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేస్తాం” అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆఫీస్‌కు వచ్చిన ఈమెయిల్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు ఎయిర్‌పోర్ట్‌లో విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఢిల్లీ ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా…

Tollywood: ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వ అవార్డు

Tollywood: భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమైన లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారం ‘చెవాలియర్‌ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ అవార్డుకు…