Asaduddin: చైనా విషయంలో కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది
Asaduddin: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చైనా సరిహద్దు అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లడఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు, బఫర్ జోన్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీశారు.…














