Category: News

  • TG high court :  కేఏ పాల్ పిటిషన్‌.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

    TG high court : కేఏ పాల్ పిటిషన్‌.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

    హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

  • special Trains :  ప్రయాణికులకు గుడ్ న్యూస్ ..  దసరాకు 644 ప్రత్యేక రైళ్లు

    special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. దసరాకు 644 ప్రత్యేక రైళ్లు

    దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..

    ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..

    ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొనట్టు సమాచారం

  • సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?

    సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?

    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సంచలన…

  • Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!

    Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!

    Road Accident: ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చిన  ట్రక్కు ఢీ కొట్టడంతో 10 మంది మృతి చెందారు.

  • సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

    సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

    మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకేశారు. అయితే ఆయన సేఫ్టీ నెట్స్‌లో పడడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో…

  • నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

    నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

    సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని చట్టాన్ని తన పని తాను చేసుకుపోనివ్వండని కేవీపీ సూచించారు.

  • పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..

    పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..

    తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని ప్రశ్నించారు. పవన్ స్వామి అని విమర్శించిన భూమన వెంటనే క్షమాపణ చెప్పాలి భానుప్రకాష్ డిమాండ్ చేశారు.

  • KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే

    KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే

    సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌ని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామ‌న్న రుణ‌మాఫీ ఇప్ప‌టికీ పూర్తి చేయ‌లేద‌ని, ఇవ్వాల్సిన రైతుబందు సీజ‌న్ ముగిసినా ఇవ్వ‌లేదంటూ విమర్శించారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 20 ల‌క్ష‌ల మంది రైతుల‌కు అన్యాయం జ‌రిగితే.. అనాధికారికంగా ఇంకా ఎంతమంది అన్న‌దాత‌లు ఉన్నారో అని…

  • సుప్రీం తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్షన్ ఇదే !

    సుప్రీం తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్షన్ ఇదే !

    లడ్డూ వ్యవహారాల్లో సుప్రీం తన నిర్ణయాన్ని ప్రకటించింది .   తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది .  ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతుండగా . . దానిని పక్కన పెట్టి . . ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం నిర్ణయించింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌ సూద్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని చెప్పింది కోర్టు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు .  సోషల్ మీడియా ప్లాట్ ఫామ్…

Social media & sharing icons powered by UltimatelySocial
Enable Notifications OK No thanks