HOME MINISTER ANITHA: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం లోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృ
మరింత HOME MINISTER ANITHA: బాణసంచా పేలుడు ఘటన: మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారంTag: Telugu news
KTR: రేవంత్ రెడ్డి మోసపూరిత నేత… ప్రజలు భయంకరంగా మోసపోయారు: కేటీఆర్ ఆగ్రహం
KTR: తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మల్కాజిగిరి లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు.
మరింత KTR: రేవంత్ రెడ్డి మోసపూరిత నేత… ప్రజలు భయంకరంగా మోసపోయారు: కేటీఆర్ ఆగ్రహంHYDERABAD: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం
HYDERABAD: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ చట్టాన్ని ఏప్రిల్ 14 , అంబేడ్కర్ జయంతి రోజున నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం జరిగింది.
మరింత HYDERABAD: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వంNARA LOKESH: 2019 ఓటమి నా జీవితాన్ని మలుపు తిప్పింది
NARA LOKESH: మంగళగిరి నియోజకవర్గం పునీతమైన దరికి మరొకసారి అభివృద్ధి పరవశంలో ముందడుగు వేసింది. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ లో నిర్వహించిన ‘మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం వెలుగులు నింపింది.
మరింత NARA LOKESH: 2019 ఓటమి నా జీవితాన్ని మలుపు తిప్పిందిMEDAK: రూ.400 కోసం ప్రాణం తీసిన నరరూప రాక్షసుడు
MEDAK: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇటీవల జరిగిన మహిళ మిస్సింగ్ కేసు తీవ్ర సంచలనం రేపింది. కేసు మీద దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా మిస్టరీను ఛేదించారు. ఈ దారుణ ఘటనలో గోపాల్ అనే వ్యక్తి మహిళను హత్య చేసినట్లు వెల్లడించారు. తక్కువ మొత్తమైన రూ.400 కోసం ఓ అమాయకురాలిని జీవితాంతం చీకటిలో ముంచిన ఘటన ఇది.
మరింత MEDAK: రూ.400 కోసం ప్రాణం తీసిన నరరూప రాక్షసుడుHARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..
హైదరాబాద్, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూ వివాదం పై సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిసర భూముల్లో పరిశీలన చేపట్టింది. ఈ కమిటిని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కలిసి వివరణలు అందించారు.
మరింత HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..Delhi మరో చట్టాన్ని వ్యతిరేఖించిన ఇండీ కూటమి.. అసలు ఏంటదంటే..
DELHI: దేశంలో వ్యక్తిగత గోప్యత, సమాచార హక్కులపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (Digital Pe
మరింత Delhi మరో చట్టాన్ని వ్యతిరేఖించిన ఇండీ కూటమి.. అసలు ఏంటదంటే..Congress Party: గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సమావేశాలు
Congress Party: గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సమావేశాలు
మరింత Congress Party: గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వార్షికోత్సవ సమావేశాలుDelhil: వాహనదారులకు భారీ షాక్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టుగా కేంద్రం నిర్ణయం
Delhi కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మరొక భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ. 2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పెరుగుదలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరింత Delhil: వాహనదారులకు భారీ షాక్: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్టుగా కేంద్రం నిర్ణయంmamata benerjee: నేను బతికున్నంత వరకు ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరూ..
mamata benerjee: బెంగాల్లో 25,753 మంది టీచర్ల నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
మరింత mamata benerjee: నేను బతికున్నంత వరకు ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరూ..