దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. వివరాల్లో కి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో…

మరింత దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త

హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..

హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్‌ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్‌పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్‌లోని 90…

మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..

ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్

ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…

మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్ ఇచ్చిన 106 పరుగుల టార్గెట్ ను మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయినా సరే భారత…

మరింత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్

ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్

ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.  అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే  బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ…

మరింత ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్

పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..

పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.…

మరింత పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..

ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌లోని టీకేఆర్‌ కమాన్‌ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం…

మరింత ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు. భోపాల్‌ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్‌ రాకెట్‌ను గుర్తించారు.…

మరింత విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..

ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…

మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..