రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో టీటీడి అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తుల రక్షణ రిత్యా స్వామివారి మెట్టుమార్గాన్ని మూసివేసింది. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్రోడ్లలో ట్రాఫిక్జామ్ కాకుండా ఏర్పాట్లు చేసింది. భక్తుల దర్శనాలు, వసతికి…
మరింత TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి మెట్టు మార్గం బంద్.Tag: AP floods
ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ…
మరింత ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈరోజు ఆ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి..
AP Farmers: ఏపీలో వర్షాలు , వరదలకు పంట నష్టపోయిన రైతులతో పాటు , రాష్ట్రంలో వరదలు వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పరిహారం డబ్బులను ఈరోజు సీఎం చంద్రబాబు వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు
మరింత AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈరోజు ఆ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి..