Bang kok

ఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతి

థాయ్ ల్యాండ్ లో ఘోరం జరిగింది. స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది విద్యార్థులు మృతి చెందారు. మంగళవారం ఉదయం స్కూల్ విద్యార్థులు, టీచర్లను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరింగింది. అయుత్తయ స్కూల్ పిల్లలు, సిబ్బంది విహారయాత్రకు వెళ్లి.. పతుం…

మరింత ఘోరం.. 25 మంది స్కూల్ పిల్లలు మృతి
Jammu Kashmir Elections

Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్ 

Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది .

మరింత Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్ 

Hyderabad : మియాపూర్ లో దారుణ హత్య..

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళా దారుణ హత్య జరిగింది. దీప్తి శ్రీనగర్ లోని సీబబీఆర్ ఎస్టేట్స్ ప్లాట్ నెంబర్ 110లో నివసిస్తుంది స్పందన. ఇంటిలోకి కొందరు దుర్మార్గులు దూరి హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికులు ఘటనపై పోలీసులకు…

మరింత Hyderabad : మియాపూర్ లో దారుణ హత్య..
Chittoor

Chittoor: ప్రియురాలి కోసం బురఖా వేశాడు.. అడ్డంగా బుక్కైపోయాడు!

Chittoor: ప్రియురాలిని కలుసుకోవాలని బురఖా వేసుకుని లేడీస్ హాస్టల్ లో దూరిన యువకుడు . . ఆ తర్వాత ఏమైందంటే . .

మరింత Chittoor: ప్రియురాలి కోసం బురఖా వేశాడు.. అడ్డంగా బుక్కైపోయాడు!
PM Modi in America

ప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీ 

ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు . ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వివరించారు . భారతదేశం త్వరగా మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని చెప్పారు.

మరింత ప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీ 

దేవరకు.. ఏపీలో స్పెషల్‌ షోలకు అనుమతి

ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటించగా.. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు

మరింత దేవరకు.. ఏపీలో స్పెషల్‌ షోలకు అనుమతి

ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?

జానీ మాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ విపరీతంతగా నడుస్తోంది.

మరింత ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?

ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట

ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది.

మరింత ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట

తిరుమల ప్రసాదాల నాణ్యతపై ర‌మ‌ణ‌దీక్షితులు సంచ‌ల‌న కామెంట్స్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు

మరింత తిరుమల ప్రసాదాల నాణ్యతపై ర‌మ‌ణ‌దీక్షితులు సంచ‌ల‌న కామెంట్స్