Crime News: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక ఒంటరి మహిళపై కమలేష్ మరియు జితేంద్ర అనే వ్యక్తులు ఘోరానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు పట్టుబడ్డారు.
మరింత Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి గ్యాంగ్ రేప్!Tag: Crime News
Viral News: జామకాయలు కోసిందని చిన్నారి చేతులు కట్టేసి చిత్రహింసలు!
Viral News: జవాన్ అంటే తెలియకుండానే గౌరవం ఇస్తారు. బోర్డర్లో మన కోసం ప్రాణాలు సైతం ఇస్తారు అనే ఆలోచనతో ఉంటారు జనాలు..
మరింత Viral News: జామకాయలు కోసిందని చిన్నారి చేతులు కట్టేసి చిత్రహింసలు!Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి
Suicide: ఐదు సంవత్సరాల ప్రేమ, పెళ్లైన 50 రోజులు కూడా కాకముందే యువతిని బలితీసుకుంది. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఈమెకు 2025లో ఫేస్బుక్ లో మధ్యప్రదేశ్కు చెందిన నీరజ్ బన్సాల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
మరింత Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతిMounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?
Mounika Murder Case: విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన మౌనిక హత్య సంచలనంగా మారింది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. డేటింగ్ యాప్లో పరిచయం చివరికి ప్రాణం తీసేవరకు చేరుకుంది.
మరింత Mounika Murder Case: డేటింగ్ యాప్ లో పరిచేయం నుండి ఫ్రిడ్జ్ లో ముక్కలు ముక్కలుగా దాకా..?Stampede: గుడిలో తొక్కిసలాట.. ఎన్ని మంది మృతి
Stampede: బీహార్లోని నలంద జిల్లా శీతలా మాత ఆలయంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో వైఫల్యం చెందడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మరింత Stampede: గుడిలో తొక్కిసలాట.. ఎన్ని మంది మృతిCrime News: స్నేహితురాలిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన నేవీ ఉద్యోగి!
Crime News: విశాఖపట్నంలోని ఎల్.వి. నగర్లో నేవీ ఉద్యోగి రవీంద్ర తన స్నేహితురాలు మౌనికను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. డబ్బుల కోసం తనను వేధిస్తోందనే కోపంతోనే ఈ హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయి ఒప్పుకున్నాడు.
మరింత Crime News: స్నేహితురాలిని చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన నేవీ ఉద్యోగి!Crime News: ఛీ..ఛీ.. అసలు ఈమె తల్లేనా..? బిడ్డ పాలకోసం ఏడుస్తుందని.. కన్నతల్లి దాష్టికం!
Crime News: 9 నెలలు కడుపులో మోసి కన్న పిల్లలంటే ఏ తల్లికైనా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. పిల్లలకి చిన్న గీత పడినా ఆమెకే తాకినట్టు విలవిలలాడుతుంది. కానీ తిరుపతి జిల్లాలో ఓ తల్లి తన బిడ్డని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మరింత Crime News: ఛీ..ఛీ.. అసలు ఈమె తల్లేనా..? బిడ్డ పాలకోసం ఏడుస్తుందని.. కన్నతల్లి దాష్టికం!Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!
Tirupati: తిరుపతిలో ప్రేమ జంట విలాసాలకి అలవాటు పడి దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టారు..చివరికి శ్రీకాళహస్తి పోలీసులకు దొరికిపోయారు.
మరింత Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!
Bangladesh Bus Accident: బంగ్లాదేశ్లోని రాజ్బరి జిల్లాలో ఫెర్రీ ఢీకొనడంతో ఒక ప్రయాణికుల బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించగా, 11 మంది ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం అందరినీ కలచివేసింది.
మరింత Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!Crime News: మహిళను హత్య చేసి బైక్పై 50 కిలోమీటర్లు.. మృతదేహంతో నిందితుడి ప్రయాణం!
Crime News: మహబూబ్నగర్లో శోభ అనే మహిళను హత్య చేసిన నర్సింహులు, ఆమె మృతదేహాన్ని బైక్పై 50 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి రంగారెడ్డి జిల్లాలో పడేశాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.
మరింత Crime News: మహిళను హత్య చేసి బైక్పై 50 కిలోమీటర్లు.. మృతదేహంతో నిందితుడి ప్రయాణం!