Hyderabad: హైదరాబాద్లో ఘోరం.. స్పా సెంటర్లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
మరింత Hyderabad: హైదరాబాద్లో ఘోరం.. స్పా సెంటర్లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?Tag: Crime News
B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థి
B-Tech Student Rape: ఇబ్రహీంపట్నంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఉడుతల ఉదయ్ అనే విద్యార్థి, తన క్లాస్మేట్కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మరింత B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థిCrime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారం
Crime News: సమాజంలో ఆడవాళ్లకి ఎలాగో సేఫ్టీ లేదు.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇంట్లో కూడా ఆడవాళ్లకి రక్షణ లేదని తెలుస్తోంది.
మరింత Crime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారంDelhi Crime News: స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!
Delhi Crime News: ఢిల్లీలో ఒక మహిళపై స్లీపర్ బస్సులో అత్యాచారం జరగగా, మరోవైపు మూడేళ్ల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై న్యాయం కోరుతూ నిరసన తెలుపుతున్న ఆప్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలు రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
మరింత Delhi Crime News: స్లీపర్ బస్సులో మహిళపై అత్యాచారం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..!Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!
Uttar Pradesh Storm: ఉత్తరప్రదేశ్లో సంభవించిన భారీ తుఫాను మరియు వర్షం కారణంగా 56 మంది మరణించారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్, భదోహి జిల్లాల్లో తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 24 గంటల్లోగా బాధితులకు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
మరింత Uttar Pradesh Storm: యూపీలో వడగళ్ల వాన, తుఫాను బీభత్సం.. 56 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం!Crime News: 5 మంది ప్రాణాలు తీసిన అతివేగం.. 12 స్పోర్ట్స్ బైక్లతో రేసింగ్..!
ఒక చిన్న సరదా, బాధ్యత లేని అతివేగం ఐదు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి. ముఖ్యంగా పసిపిల్లలు ఈ ప్రమాదంలో చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. రోడ్లపై రేసింగ్లు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరింత Crime News: 5 మంది ప్రాణాలు తీసిన అతివేగం.. 12 స్పోర్ట్స్ బైక్లతో రేసింగ్..!Crime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!
Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే అనుమానంతో భార్య ఆత్మహత్య.. ఆ మనస్తాపంతో భర్త కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయో తెలిపే పూర్తి కథనం ఇక్కడ చదవండి.
మరింత Crime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!
సినిమా నిర్మాతగా చలామణి అవుతూ, ఇన్స్టాగ్రామ్ ఇంటర్న్షిప్ల పేరుతో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అర్జున్ కొడూరిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ. 20 వేల స్టైఫండ్ ఆశ చూపి సోషల్ మీడియా ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మరింత Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య
Crime News: చిన్నపాటి మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట.. కలిసి ఎలాగో బతకలేకపోయినా ఈ జంటకు ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు ఇరువురి కుటుంబ సభ్యులు. కడప జిల్లా చెన్నూరులో ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.
మరింత Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్యOdisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!
Odisha: ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో కలుషితమైన ‘దహీబరా’ తిని 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 27 మంది చిన్నారులు ఉండగా, ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు ఆహార నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.
మరింత Odisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!