సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి మూసీ బాధితుల పాలిట కాలయముడిలా తయారయ్యడని అన్నారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నరని ప్రశ్నించారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారని..…
మరింత Ktr : రేవంత్ రెడ్డి కాలయముడిలా తయారయ్యారుTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Seetakka : ఇళ్లు కోల్పోయిన పేదలకు అందరికీ స్థిర నివాసం కల్పిస్తాం
బీఆర్ఎస్ నాయకుల పై పై విమర్శలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ తప్పిదాలు కనుమరుగు చేసేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి దేశమంతా తెలుసని అన్నారు. మూసీలో ఆక్రమణల వల్ల అందరికీ ఇబ్బందులు…
మరింత Seetakka : ఇళ్లు కోల్పోయిన పేదలకు అందరికీ స్థిర నివాసం కల్పిస్తాంHyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని…
మరింత Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..Accident: ఔటర్ పై ఘోర ప్రమాదం . . డాక్టర్ మృతి !
Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన ప్రమాదంలో ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు
మరింత Accident: ఔటర్ పై ఘోర ప్రమాదం . . డాక్టర్ మృతి !రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
రాబోయే రెండురోజుల్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ…
మరింత రెండురోజుల్లో భారీ వర్షాలు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులుPonnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం
మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మూసీ బాధితులు అందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 29 నాడు ఆయన మీడియాతో సంబేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
మరింత Ponnam prabhaker : పుకార్లు నమ్మొద్దు..డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాంపది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..
తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్మిషన్ గడువు మరోసారి పొడిగిస్తున్నటు తెలిపింది. రూ 500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సూచించింది. ఈ అవకాశాన్ని…
మరింత పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులు
Hydra Ranganath: హైడ్రా రంగనాధ్ ను కోర్టులో హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించింది
మరింత Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టు నోటీసులుమంత్రి పొంగులేటి నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్ల కుంభకోణం కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో గతంలో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షా రెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు…
మరింత మంత్రి పొంగులేటి నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలుMrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డి
Mrs India 2024: మిసెస్ ఇండియా 2024 పోటీల్లో తెలంగాణా హీరోయిన్ హేమలతా రెడ్డి అవార్డు గెలుచుకున్నారు.
మరింత Mrs India 2024: గ్లామన్ మిసెస్ ఇండియా 2024 గా హీరోయిన్ హేమలత రెడ్డి