Khaja Moinuddin Murder

Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!

Khaja Moinuddin Murder: అడ్వొకేట్ మొయినుద్దీన్ హత్యాయత్నం కేసులో ఆలంఖాన్ మరియు అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో మొయినుద్దీన్‌ను చంపేందుకు వీరు రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు తేలింది. గత రెండేళ్లలో ఆయనను హతమార్చడానికి నిందితులు 10 సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

మరింత Khaja Moinuddin Murder: రెండేళ్లుగా స్కెచ్.. 10 సార్లు తప్పించుకున్న మొయినుద్దీన్!
Bandi Bhagirath

Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ

Bandi Bhagirath: పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ రెండు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగిసింది. డిజిటల్ ఆధారాలు, కాల్ డేటాపై పోలీసులు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

మరింత Bandi Bhagirath: నేటితో ముగియనున్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ
Crime News

Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య

Crime News: చనుబండ శివారుకు చెందిన డిగ్రీ విద్యార్థిని చంద్రలేఖ (22), ఆరెళ్ల లితిన్ అనే యువకుడిని ప్రేమించి గత నెలలో పెళ్లి చేసుకుంది. అయితే కట్నం తేవలేదంటూ అత్తింటివారు భౌతిక దాడికి దిగడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. పోలీసుల కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన రోజే.. తప్పు చేశాననే గిల్ట్ ఫీలింగ్‌తో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరింత Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య
Vijayawada

Vijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!

Vijayawada: ఒక్క అమ్మాయి వల్ల చిన్నపాటి ప్రాణస్నేహితులు కూడా విడిపోతారు, చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్తారు.. అలాంటి ఘటన తాజాగా ఒకటి చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే తమ వాహనాలతో ఒకరిని ఒకరు ఢీకొట్టుకున్నారు.

మరింత Vijayawada: విజయవాడలో లవ్ ట్రయాంగిల్ రచ్చ.. ఒకే అమ్మాయి కోసం నడిరోడ్డుపై థార్ జీపులతో గుద్దుకున్న ప్రాణస్నేహితులు!
Attapur Kidnap Case

Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!

హైదరాబాద్ అత్తాపూర్‌లో అర్ధరాత్రి నలుగురు యువకులు నంబర్ ప్లేట్ లేని థార్ కారులో ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు ఆరాంఘర్ వరకు ఛేజ్ చేసినా కిడ్నాపర్లు దొరకలేదు. బాధితురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు, ఇప్పటివరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరింత Attapur Kidnap Case: యువతిని ‘థార్’ కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లిన దుండగులు..!
Abhinay Darshan

Abhinay Darshan: కట్‌ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!

Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగిందన్న వార్త పూర్తి అబద్ధమని పోలీసులు నిరూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కోసం, గిరిజన యువకులకు ఫోన్‌పే ద్వారా డబ్బులిచ్చి తనపై దాడి జరిగినట్లు అభినయ్ దర్శన్ నటింపజేశాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరింత Abhinay Darshan: కట్‌ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

మరింత Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
B-Tech Student Rape

B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థి

B-Tech Student Rape: ఇబ్రహీంపట్నంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఉడుతల ఉదయ్ అనే విద్యార్థి, తన క్లాస్‌మేట్‌కు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరింత B-Tech Student Rape: టీ తాగుదాం అని చెప్పి.. మద్యం తాగించి అత్యాచారం చేసిన విద్యార్థి
Crime News

Crime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారం

Crime News: సమాజంలో ఆడవాళ్లకి ఎలాగో సేఫ్టీ లేదు.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇంట్లో కూడా ఆడవాళ్లకి రక్షణ లేదని తెలుస్తోంది.

మరింత Crime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారం
Delhi Car Blast

Delhi Car Blast: 7,500 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన NIA

Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో NIA 10 మంది నిందితులపై 7,500 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అల్-ఖైదా అనుబంధ సంస్థ AGuH భావజాలంతో ప్రభావితమైన పలువురు వైద్యులు ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో స్పష్టమైంది.

మరింత Delhi Car Blast: 7,500 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన NIA