DK shivakumar: భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయి

Dk shivakumar: కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీ సోషల్ మీడియా పోస్టులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వాగతించాల్సిందేనని పేర్కొన్న ఆయన, అయితే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శించారు. “స్కామ్ లార్డ్”…

మరింత DK shivakumar: భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయి

Chandrababu: గడపగడపకు పింఛను పంపిణీ చేసే సీఎం బాబు

Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంటింటికీ స్వయంగా వెళ్లి లబ్ధిదారులను ఆప్యాయంగా…

మరింత Chandrababu: గడపగడపకు పింఛను పంపిణీ చేసే సీఎం బాబు

Br naidu: వైసీపీ టైంలో టీటీడీలో 250 కోట్ల స్కాం..

Br naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూల్లో ఉపయోగించిన నెయ్యి కల్తీగా ఉందని, అందులో పామ్ ఆయిల్, జంతు కొవ్వు (టాలో) మరియు…

మరింత Br naidu: వైసీపీ టైంలో టీటీడీలో 250 కోట్ల స్కాం..

Pawan Kalyan: కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలని స్పష్టం చేశారు. తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేదా ఒత్తిడులు ఉండవని, కష్టపడి పనిచేసే…

మరింత Pawan Kalyan: కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణ

Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు తెలిపారు. పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా బాధ…

మరింత Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణ

Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్

Hyderabad: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్‌ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కరీంనగర్ సీపీ గౌస్‌తో పాటు పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని పేర్కొంది. ముఖ్యంగా సీపీ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తీవ్రంగా…

మరింత Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్
Eesha rebba

Eesha rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు.. ఈషా షాకింగ్ కామెంట్స్

Eesha rebba: టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “అరవింద సమేత వీర రాఘవ” సినిమాలో తన పాత్ర విషయంలో త్రివిక్రమ్ తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఆ సినిమాలో…

మరింత Eesha rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు.. ఈషా షాకింగ్ కామెంట్స్

Liquor scam: లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

Liquor scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టైన నిందితుల రిమాండ్‌ను ఏసీబీ (ACB) కోర్టు ఫిబ్రవరి 13 వరకు పొడిగించింది. అంటే, ఆ తేదీ వరకు వారు జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగాల్సి ఉంటుంది.…

మరింత Liquor scam: లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

Tirumala: అలర్ట్.. మార్చి 3న శ్రీవారి ఆలయం క్లోజ్

Tirumala:తిరుమల శ్రీవారి ఆలయాన్ని మార్చి 3వ తేదీన మూసివేయనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6:47 నిమిషాలకు పూర్తవుతుందని టీటీడీ తెలిపింది. సాధారణంగా…

మరింత Tirumala: అలర్ట్.. మార్చి 3న శ్రీవారి ఆలయం క్లోజ్

Indigo: ఢిల్లీ విమానాన్ని హైజాక్ చేస్తాం..

Indigo: కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. విమానాన్ని హైజాక్ చేస్తామని దుండగులు హెచ్చరించడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల వల్ల ఆ విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయించారు. ల్యాండింగ్…

మరింత Indigo: ఢిల్లీ విమానాన్ని హైజాక్ చేస్తాం..