TG News

TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుండి బదిలీపై వచ్చిన ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయిస్తారు. మహారాష్ట్రకు బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

మరింత TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
KCR

KCR: 15 ఏళ్ల నాటి కేసులో కేసీఆర్‌కు ఊరట.. నాంపల్లి కోర్టు కీలక తీర్పు

KCR: 15 ఏళ్ల నాటి కేసులో కేసీఆర్‌కు ఊరట.. నాంపల్లి కోర్టు కీలక తీర్పు

మరింత KCR: 15 ఏళ్ల నాటి కేసులో కేసీఆర్‌కు ఊరట.. నాంపల్లి కోర్టు కీలక తీర్పు
Kavitha

Kavitha: ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.

Kavitha: ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.

మరింత Kavitha: ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.
Revanth Reddy

Revanth Reddy: ఒలింపిక్స్‌లో తెలంగాణ సత్తా.. స్పోర్ట్స్ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి సమీక్ష.

Revanth Reddy: ఒలింపిక్స్‌లో తెలంగాణ సత్తా.. స్పోర్ట్స్ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి సమీక్ష.

మరింత Revanth Reddy: ఒలింపిక్స్‌లో తెలంగాణ సత్తా.. స్పోర్ట్స్ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి సమీక్ష.
Weather Report

Weather Report: తెలంగాణలో మండిపోనున్నఎండలు ..ఈ మూడు రోజులు బయట తిరిగితే చుక్కలే..

Weather Report: తెలంగాణలో మండిపోనున్నఎండలు ..ఈ మూడు రోజులు బయట తిరిగితే చుక్కలే..

మరింత Weather Report: తెలంగాణలో మండిపోనున్నఎండలు ..ఈ మూడు రోజులు బయట తిరిగితే చుక్కలే..
Digital Arrest Scam

Digital Arrest Scam: సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. న్యాయమూర్తినే బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టారు.

Digital Arrest Scam: సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. న్యాయమూర్తినే బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టారు.

మరింత Digital Arrest Scam: సైబర్ నేరగాళ్ల బరితెగింపు.. న్యాయమూర్తినే బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టారు.
Revanth Reddy

Revanth Reddy: గాంధీ విగ్రహానికి రూ. 500 కోట్లు కాదు.. రూ.70 కోట్లు మాత్రమే..!

Revanth Reddy: హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు 2026 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనపై ఈ నెల 13న డీపీఆర్ ప్రజెంట్ చేస్తామని, నదుల బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. గాంధీ విగ్రహంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

మరింత Revanth Reddy: గాంధీ విగ్రహానికి రూ. 500 కోట్లు కాదు.. రూ.70 కోట్లు మాత్రమే..!
Revanth Reddy:

Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!

Revanth Reddy: ప్రజాభవన్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మహిళా జర్నలిస్టులను సత్కరించారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని, మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఉత్పత్తుల అంతర్జాతీయ విక్రయాల కోసం అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.

మరింత Revanth Reddy: మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా..? చెప్పండి..!
Crime News

Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!

Crime News: అప్పుల బాధ తట్టుకోలేక కామారెడ్డిలో ఇస్మాయిల్ అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను పెద్దచెరువులో పడేసి హత్య చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఒక చిన్నారి మృతదేహం లభించగా, మిగిలిన వారి కోసం గాలింపు జరుగుతోంది.

మరింత Crime News: కామారెడ్డిలో కన్నతండ్రి కిరాతకం.. ముగ్గురు కుమార్తెలను చెరువులో పడేసి హత్య..!
Revanth Reddy

Revanth Reddy: హైదరాబాద్ చెరువులకు పునర్జీవం.. నేడు బమ్‌ రుఖ్‌ నుద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Reddy: హైడ్రా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చెరువుల పునరుద్ధరణ వేగంగా సాగుతోంది. బతుకమ్మ కుంట తర్వాత, నేడు బమ్‌ రుఖ్‌ నుద్దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపటి నుంచి కూకట్‌పల్లి నల్లచెరువు కూడా అందుబాటులోకి రానుంది. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా హైడ్రా పనులు చేస్తోంది.

మరింత Revanth Reddy: హైదరాబాద్ చెరువులకు పునర్జీవం.. నేడు బమ్‌ రుఖ్‌ నుద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!