Nizamabad: ఆన్లైన్ బెట్టింగ్లకు కుటుంబం బలి అయింది.
మరింత Nizamabad: ఆన్లైన్ బెట్టింగ్లకు మరో కుటుంబం బలిTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
KTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలే
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామన్న…
మరింత KTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలేRam Gopal Varma: ఆవిడ మాట్లాడేదేమిటో.. ఆమెకైనా అర్ధం అవుతోందా? మంత్రి సురేఖపై ఆర్జీవీ కామెంట్స్
Ram Gopal Varma: రాజకీయ విమర్శల కోసం అక్కినేని కుటుంబాన్ని దారుణంగా అవమానించడం ఏమిటనిఆర్జీవీ ప్రశ్నించారు
మరింత Ram Gopal Varma: ఆవిడ మాట్లాడేదేమిటో.. ఆమెకైనా అర్ధం అవుతోందా? మంత్రి సురేఖపై ఆర్జీవీ కామెంట్స్Telangana Weather: తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!
Telangana Weather: తెలంగాణలో మరి కొన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది .
మరింత Telangana Weather: తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్ఎస్కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!
మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా…
మరింత 16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ కి చెందిన లోక్ నాధ్ ప్రధాన్ (19) అనే వ్యక్తి నాచారం లోని కెమికల్…
మరింత 16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండిమీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..
హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్ల ఐ కొరడా విసిరారు పోలీసులు.సతామ్రాయ్లోని బాలాజీ ఇండస్ట్రీ సమీపంలోని ఒక షాపులో కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. సింథటిక్ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఎరుపు 250 గ్రాములు, ఆకుపచ్చ 400 గ్రాములు, తెలుపు 150 గ్రాములు,…
మరింత మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు .
మరింత Adilabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి!Hyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్
జల్సాలకు, మద్యపానం, ఇతర వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం మహేశ్వరం డీసీపీ సునీత రెడ్ది మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
మరింత Hyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్
