CM Vijay

CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రంలోని 620 అమ్మ కాంటీన్లను ఆధునీకరించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. పాడైపోయిన పాత్రలను మార్చడంతో పాటు వంట గదుల్లో పరిశుభ్రత పాటించేలా నిరంతర తనిఖీలు చేయాలన్నారు. గతంలో ఆయన 717 మద్యం దుకాణాలను మూసివేయించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరింత CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!
Petrol-Diesel Prices

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెరిగాయి. చమురు కంపెనీలు పెంచిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడటమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

మరింత Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
V. D. Satheesan

V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం

V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం

మరింత V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం
Drone Attack:

Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

Drone Attack: రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. గత 24 గంటల్లో రష్యా 1,000 కంటే ఎక్కువ ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసింది. కీవ్‌పై రష్యా చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. బాధిత భారతీయులకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయం అందిస్తోంది.

మరింత Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!
Padma Awards

Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!

Padma Awards: మే 25న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మొత్తం 131 మంది ప్రముఖులకు (5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ) ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొంటారు.

మరింత Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!
CBSE

CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!

CBSE: సీబీఎస్‌ఈ బోర్డు జూలై 1 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే, ఈ మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు, కేవలం పాఠశాలల అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల బోర్డు పరీక్షల అర్హతకు ఎలాంటి ఇబ్బంది కలగదు.

మరింత CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!
CM Vijay

CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్

తమిళనాడు సీఎం విజయ్ తన మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, సాధారణ పరిపాలనతో పాటు గతంలో ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షించిన ‘ప్రత్యేక పథకాల అమలు’ శాఖ మరియు ఎన్నికల హామీ ప్రకారం మహిళా, యువజన సంక్షేమ శాఖలతో కలిపి మొత్తం 17 కీలక శాఖలను సీఎం విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.

మరింత CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్
Neet Paper Leak

Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!

Neet Paper Leak: నీట్ 2026 బయాలజీ పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉన్న ప్రొఫెసర్ మనీషా మాంధారేను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె పుణేలోని తన ఇంట్లో రహస్య క్లాసులు పెట్టి పరీక్షకు ముందే ప్రశ్నలను లీక్ చేసి, విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి ఇచ్చిన సమాచారంతోనే ఈమె దొరికిపోయింది.

మరింత Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!
CBSE

CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుండి 9, 10 తరగతులకు మూడు భాషల విధానాన్ని సీబీఎస్‌ఈ తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండటం గమనార్హం. ఇది విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను మరియు దేశీయ సంస్కృతిపై అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది.

మరింత CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!
Neet Paper Leak

Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.

Lucknow: లక్నో యూనివర్సిటీలో విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడుతూ, పరీక్ష పేపర్ లీక్ చేస్తానని ఆశ చూపిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం తీవ్రంగా స్పందిస్తూ విచారణకు ఆదేశించగా, విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరింత Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.