Toll plaza

Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!

Toll plaza: దేశంలోని జాతీయ రహదారులపై ఏప్రిల్ 1, 2026 నుండి నగదు చెల్లింపులను నిలిపివేసి, సంపూర్ణ డిజిటల్ టోలింగ్ వ్యవస్థను అమలు చేయాలని NHAI యోచిస్తోంది. కేవలం ఫాస్టాగ్ మరియు యూపీఐ ద్వారానే టోల్ వసూలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, ప్రయాణం మరింత వేగవంతం కానుంది.

మరింత Toll plaza: ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. ఫాస్టాగ్, యూపీఐ తప్పనిసరి!
Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!

Bangladesh: బంగ్లాదేశ్‌లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. క్రీడా మంత్రి అమీనుల్ హక్ భారత్‌తో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ 2026 బహిష్కరణతో తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

మరింత Bangladesh: బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడనున్న భారత్..? కొత్త ప్రభుత్వం కీలక అడుగు!
Narendra Modi

Narendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..

Narendra Modi: ఏఐ కంటెంట్‌ను గుర్తించడానికి వాటర్‌మార్కింగ్ మరియు ప్రామాణికత లేబుల్స్ తప్పనిసరి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ వేదికలపై పిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

మరింత Narendra Modi: AI కంటెంట్‌కు ‘లేబుల్’ తప్పనిసరి.. ప్రపంచానికి భారత్ దిశానిర్దేశం చేయాలి..
Supreme Court

Supreme Court: హైకోర్టుపై సుప్రీమ్ కోర్ట్ సీరియస్.. తాకడం, పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే

Supreme Court: అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాలిక పైజామా దారం విప్పడం మరియు ఆమెపై భౌతిక దాడికి ప్రయత్నించడం అత్యాచారయత్నం కిందకే వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులపై కఠినమైన పోక్సో సెక్షన్లను తిరిగి మోపాలని ఆదేశిస్తూ, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని కోర్టులకు సూచించింది.

మరింత Supreme Court: హైకోర్టుపై సుప్రీమ్ కోర్ట్ సీరియస్.. తాకడం, పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే
Rajya Sabha

Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 37 స్థానాలకు ఎన్నికలు

Rajya Sabha: తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీలు సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మరింత Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 37 స్థానాలకు ఎన్నికలు
Indian Passport

Indian Passport: పెరిగిన భరత్ పవర్.. వీసా లేకుండా 56 దేశాలు తిరగొచ్చు

Indian Passport: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 75వ ర్యాంకును కైవసం చేసుకుంది. దీనివల్ల భారతీయులు ఇప్పుడు 56 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. సింగపూర్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా, జపాన్ రెండో స్థానంలో నిలిచింది.

మరింత Indian Passport: పెరిగిన భరత్ పవర్.. వీసా లేకుండా 56 దేశాలు తిరగొచ్చు
PM Kisan:

PM Kisan: నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ.. అపుడే రైతుల ఖాతాల్లోకి నగదు!

PM Kisan: పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మార్చి మొదటి వారంలో రూ. 2,000 నిధులను విడుదల చేయనుంది. అర్హులైన రైతులు తమ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అవుతుంది.

మరింత PM Kisan: నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ.. అపుడే రైతుల ఖాతాల్లోకి నగదు!
TVK Rally death

TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!

TVK Rally Death: తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టిన నటుడు విజయ్ (టీవీకే అధినేత) కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

మరింత TVK Rally Death: ఇక మీద విజయ్ ర్యాలీలకు వెళ్తే.. మీతో పాటు శవపేటిక తీసుకోని వేలండీ..!
Bharat Bandh:

Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?

Bharat Bandh: ఫిబ్రవరి 12న భారత్ బంద్ ఉన్నప్పటికీ బ్యాంకులు అధికారికంగా మూతపడవు. అయితే యూనియన్ల సమ్మె కారణంగా ప్రభుత్వ బ్యాంకుల్లో కౌంటర్ సేవలు మందగించవచ్చు. ఏటీఎంలు, ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అత్యవసర పనులు ఉన్నవారు నేడే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

మరింత Bharat Bandh: రేపు భారత్ బంద్..కస్టమర్లకు అలర్ట్.. బ్యాంకు సేవలకు బ్రేక్ పడుతుందా?
Vande Mataram

Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడే

వందేమాతరం గీతానికి సంబంధించి కేంద్రం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై అన్ని ప్రభుత్వ, పాఠశాల కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే వందేమాతరం పాడాలి. గతంలో తొలగించిన చరణాలను కూడా కలిపి మొత్తం 6 చరణాలు ప్లే చేయాలని, ఆ సమయంలో అందరూ నిలబడాలని కేంద్రం ఆదేశించింది.

మరింత Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడే