PM Kisan 20th Installment

PM Kisan: మీ మొబైల్‌లోనే పీఎం కిసాన్ స్టేటస్ చూసుకోండి..!

PM Kisan: మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత రూ. 2,000 రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా తమ స్టేటస్ మరియు ఈ-కేవైసీ వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.

మరింత PM Kisan: మీ మొబైల్‌లోనే పీఎం కిసాన్ స్టేటస్ చూసుకోండి..!
RGV

RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!

RGV: ‘దురంధర్ 2’ సినిమా బాలీవుడ్‌లో రియలిస్టిక్ యాక్షన్ యుగాన్ని ప్రారంభిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ సినిమా రూ. 2,000 కోట్లు వసూలు చేస్తే, దక్షిణాది మాస్ సినిమాల ఫార్ములా పనికిరాకుండా పోతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరింత RGV: సౌత్ సినిమాల పని అయిపోయిందా..? ‘దురంధర్ 2’ పై వర్మ సంచలన వ్యాఖ్యలు!
KTR

KTR: కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన.. ఆధారాలు లేవు అంటున్నారు

KTR: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసినా ఆధారాలు లేవనడం విడ్డూరంగా ఉందని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు.

మరింత KTR: కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన.. ఆధారాలు లేవు అంటున్నారు
MLA Defection Case:

MLA Defection Case: దానం, కడియంలకు భారీ ఊరట.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు

MLA Defection Case: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ కొట్టివేశారు. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. దీనితో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది.

మరింత MLA Defection Case: దానం, కడియంలకు భారీ ఊరట.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు
North Korea

North Korea: అమెరికా ఆయుధాల మళ్లింపు.. క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా!

North Korea: పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం కోసం అమెరికా తన థాడ్ క్షిపణి వ్యవస్థలను దక్షిణ కొరియా నుండి తరలిస్తోంది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఉత్తర కొరియా అదిరిపోయేలా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ ప్రయోగాలను పర్యవేక్షించి, తన సైనిక పటిమను చాటారు.

మరింత North Korea: అమెరికా ఆయుధాల మళ్లింపు.. క్షిపణి పరీక్షలతో రెచ్చిపోయిన ఉత్తర కొరియా!
TG News

Shiv Pratap Shukla: ఇవాళ తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం

Shiv Pratap Shukla: నేడు తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన తొలి ప్రసంగం చేయనున్నారు. మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

మరింత Shiv Pratap Shukla: ఇవాళ తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం
Aneet Padda

Aneet Padda: మధుబాల బయోపిక్‌లో ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా?

‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా దివంగత నటి మధుబాల బయోపిక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అనీత్ ఫైనల్ అయినట్లు సమాచారం. త్వరలోనే చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరింత Aneet Padda: మధుబాల బయోపిక్‌లో ‘సైయారా’ బ్యూటీ అనీత్ పడ్డా?
India-China Flights

Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. అమెరికా, యూరప్ ప్రయాణం మరింత భారం!

Flight Ticket Price Hike: పశ్చిమాసియా యుద్ధం కారణంగా విమాన టికెట్ ధరలు మూడు రెట్లు పెరిగాయి. మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ మూసివేయడంతో విమానాలను మళ్లిస్తున్నారు, ఫలితంగా ఇంధన ఖర్చు పెరిగి ఎయిర్ ఇండియా సర్ఛార్జీలను పెంచింది. అమెరికా, యూరప్ ప్రయాణికులకు టికెట్ ధరలు లక్షన్నర దాటిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరింత Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. అమెరికా, యూరప్ ప్రయాణం మరింత భారం!
Annadata Sukhibhava:

Annadata Sukhibhava: ఎల్లుండి ఖాతాల్లో రూ. 6,000 జమ.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల!

Annadata Sukhibhava: ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తారు. పీఎం కిసాన్ రూ. 2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 4,000 కలిపి మొత్తం రూ. 6,000 ఏపీ రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. మొత్తం 46.80 లక్షల మంది రైతులకు రూ. 2,808 కోట్ల లబ్ధి చేకూరనుంది.

మరింత Annadata Sukhibhava: ఎల్లుండి ఖాతాల్లో రూ. 6,000 జమ.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల!
Minimum Balance

Minimum Balance: మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల దోపిడీ.. రూ. 19 వేల కోట్ల జరిమానా వసూలు..!

Minimum Balance: గత మూడేళ్లలో బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఛార్జీల పేరుతో రూ. 19,000 కోట్లు వసూలు చేశాయి. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 3,872 కోట్లు పెనాల్టీగా వసూలు చేసింది. ఎస్‌బీఐ మాత్రం ఈ ఛార్జీలను ఇప్పటికే రద్దు చేసి కస్టమర్లకు అండగా నిలిచింది.

మరింత Minimum Balance: మినిమం బ్యాలెన్స్ పేరుతో బ్యాంకుల దోపిడీ.. రూ. 19 వేల కోట్ల జరిమానా వసూలు..!