Cyber Crime: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేస్తున్న ఏడుగురు బ్యాంక్ అధికారులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరింత Cyber Crime: సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ అధికారుల చేతులు.. సైబరాబాద్లో ఏడుగురి అరెస్ట్..!Tag: Crime News
Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!
Murder Mystery: గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలు తీసుకున్న మృత్యువు. ఎందుకు మరణించారో కూడా తెలియదు ఎవరికీ. పొద్దున తల్లి, భార్యని హత్య చేసిన మోహన్ అనే వ్యక్తి, సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరింత Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!
Crime News: చదువులో గోల్డ్ మెడల్ సాధించిన రెహానా, పెళ్లి నిశ్చయమైన యువకుడి మానసిక వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. 12 పేజీల సూసైడ్ నోట్ ఆమె అనుభవించిన వేదనకు సాక్ష్యంగా నిలిచింది.
మరింత Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!Crime News: అనుమానంతో ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలు
Crime News: ఏందిరా బాబు ఇది! తనకి సమయం ఇవ్వడం లేదని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేసిన యువతి. ఈ దారుణ ఘటన బెంగళూరు శివారులోని బైదరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని అంజనానగర్లో జరిగింది.
మరింత Crime News: అనుమానంతో ప్రియుడిని సజీవదహనం చేసిన ప్రియురాలుCrime News: బెడ్ రూమ్ లో కెమెరా.. కవలలను హత్య చేసిన తండ్రి
Crime News: కనికరం లేని ఓ తండ్రి తన ఇద్దరు కవల కుమార్తెలను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే కాలయముడిగా మారి పసి ప్రాణాలను బలితీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
మరింత Crime News: బెడ్ రూమ్ లో కెమెరా.. కవలలను హత్య చేసిన తండ్రిTCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!
TCS Nashik Office Case: నాసిక్ టీసీఎస్ యూనిట్లో మతమార్పిడి మరియు లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. అంతర్గతంగా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ చెబుతున్నప్పటికీ, కేకి మిస్త్రీ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
మరింత TCS Nashik Office Case: మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు.. రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ!Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..
Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..
మరింత Bus Accident: తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లోపల ఉన్న 18 మంది..Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలు
Road Accident: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. చిలకలడోన గ్రామ సమీపంలో భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
మరింత Road Accident: భక్తితో గుడికి వెళ్తుంటే ప్రమాదం.. 8 మంది మృతి..15 మంది కి గాయాలుMissing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!
Missing Case: తండ్రి తిడితే సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు లేదా కోపంతో కొన్ని రోజులు నాన్నతో మాట్లాడటం మానేస్తారు. కానీ ఈ అబ్బాయి ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
మరింత Missing Case: నాన్న తిట్టాడని 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోయిన పిల్లోడు..!Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!
Fire Accident: విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలో ఉన్న మడతుపట్టిలోని ఎక్సెల్ అనే ప్రైవేట్ టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ లోపల 60 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.
మరింత Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!