Railway: వైజాగ్ వెళ్ళే వాళ్ళు అలర్ట్.. రెండు రైల్లు రద్దు

Railway: ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. జగదల్పూర్‌ సమీపంలో రైల్వే ట్రాక్ నీటమునిగిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా విశాఖపట్నం-కిరండోల్, కిరండోల్-విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

రైల్వే అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ, ట్రాక్‌ సురక్షితమని నిర్ధారించిన తర్వాతే రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రయాణికులు ప్రయాణానికి ముందు అధికారిక సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nara Lokesh: హయ్యర్ ఎడ్యుకేషన్ పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *