చెన్నై టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆటలో టీమిండియా తన పట్టును పటిష్టం చేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులు చేసింది. అయితే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
మరింత బుమ్రా దెబ్బకు బంగ్లా విలవిల..149 రన్స్ కే ఆలౌట్!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్
కలియుగ వైకుంఠ క్షేత్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు తనను కలచి వేస్తున్నాయని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ అన్నారు. రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. తిరుమల…
మరింత తిరుమల లడ్డు వ్యవహారం బాధ కలిగిస్తోంది: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగనాధన్ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?
జానీ మాస్టర్..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ విపరీతంతగా నడుస్తోంది.
మరింత ఎవరీ జానీ మాస్టర్ … బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?రైలు కిందపడిన యువతి.. ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేసిన పనికి అంతా ఫిదా
అదృష్టమంటే ఆమెదే. అతి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలు కాపాడుకుంది. కాదు.. ఆమె ప్రాణాలు కాపాడింది ఒక ఆర్బీఎఫ్ కానిస్టేబుల్
మరింత రైలు కిందపడిన యువతి.. ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేసిన పనికి అంతా ఫిదాతిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు
మరింత తిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!
India vs Bangladesh: చెన్నై టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. మ్యాచ్ రెండో రోజున, టీమ్ ఇండియా 339 పరుగులతో ఆటను కొనసాగించింది.
మరింత India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!ఏపీ దసరా సెలవులు ఇచ్చేశారోచ్.. ఎప్పటినుంచి అంటే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈసారి దసరాకు 12 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 14 వరకు స్కూల్స్ కు సెలవులు ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటన జరీ చేసింది. అక్టోబర్ 15న తిరిగి…
మరింత ఏపీ దసరా సెలవులు ఇచ్చేశారోచ్.. ఎప్పటినుంచి అంటే.చేతిలో బిడ్డతో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న తల్లి.. సడన్ గా వచ్చిన ట్రైన్.. ఏమైందంటే..
రైల్వే ప్లాట్ఫారమ్లపైకి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. మన దృష్టి పూర్తిగా రైళ్లపై – రైల్వే ప్లాట్ఫారమ్లపై ఉండటం చాలా ముఖ్యం. అలా జాగ్రత్తగా లేకపోతే పెద్ద ప్రమాదంలో పడటం ఖాయం. అలా ఇబ్బందుల్లో పడి తృటిలో ప్రాణాలు కాపాడుకున్న…
మరింత చేతిలో బిడ్డతో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న తల్లి.. సడన్ గా వచ్చిన ట్రైన్.. ఏమైందంటే..అతని వృత్తి అడుక్కోవడం.. ఆస్తి వివరాలు తెలిస్తే మన కళ్ళు తిరగడం ఖాయం!
ఒకరి ముందు చేయి చాచడం అంటే మానసికంగా ఎంతో చచ్చిపోవాల్సిందే. సాధారణంగా మనం రోజూ రోడ్డు మీద బిచ్చగాళ్లను చూస్తాం. వారిని చూసి జాలిపడతాం. ఒక్కోసారి కొంతమందిని చూస్తే మనసు వికలము అవుతుంది. వీళ్లెలా బ్రతుకుతున్నారో అంటూ మనలో మనమే బాధపడటం.…
మరింత అతని వృత్తి అడుక్కోవడం.. ఆస్తి వివరాలు తెలిస్తే మన కళ్ళు తిరగడం ఖాయం!బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాలో ఎవరెవరు ఉండొచ్చంటే
5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా మళ్లీ టెస్ట్ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో తొలి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో టీంఇండియా…
మరింత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాలో ఎవరెవరు ఉండొచ్చంటే
