Salt Usage

Salt Usage: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే.. 

Salt Usage: ఉప్పు లేనిదే ఏ వంటా మనకి రుచించదు . రుచి కోసం ఉప్పు కావలసిందే . కానీ , ఉప్పు అధికంగా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి .

మరింత Salt Usage: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే.. 
Home Loan Tips

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Home Loan: మీరు హోమ్ లోన్ తీసుకుంటే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలు అర్ధం చేసుకుంటే మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.

మరింత Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

రిషబ్ పంత్‌ సెంచరీ .. భారీ స్కోర్ దిశగా టీమిండియా

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్‌ సెంచరీ బాదాడు.

మరింత రిషబ్ పంత్‌ సెంచరీ .. భారీ స్కోర్ దిశగా టీమిండియా
Revanth Reddy

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 

ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని అమలు చేయడాన్నికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుతం ముందడుగు వేసింది.

మరింత రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 
damodara raja narsimha

చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ కు మంత్రి దామోదర హెచ్చరిక!

చౌకబారు  విమర్శలు మానుకోవాలని కేటీఆర్‌‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా హెచ్చరిక చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో పదేళ్లుగా ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించింది కాకుండా.. ఇప్పుడు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మరింత చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ కు మంత్రి దామోదర హెచ్చరిక!
YS Jagan

వరుసగా పార్టీ వీడుతున్న నేతలు.. జగన్ కు  షాక్ మీద షాక్!

వైసీపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. పార్టీలోని ప్రముఖ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. చాలామంది వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత వరుసగా పార్టీ వీడుతున్న నేతలు.. జగన్ కు  షాక్ మీద షాక్!
Road Accident

ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గాలిలో పల్టీకొట్టిన కారు.. మహిళ మృతి 

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గాలిలో పల్టీకొట్టిన కారు.. మహిళ మృతి 

సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సింగరేణికి భారీగా బోనస్ ప్రకటించింది సర్కార్. సింగరేణి చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.2023-24 ఏడాదిలో సింగరేణికి రూ.4,701…

మరింత సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు

మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు

టాలీవుడ్ లెజెండరీ హీరో, దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లేక్స్‌లో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులతో…

మరింత మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు
Nandini Ghee

తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్‌ జారీ చేశారు.

మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!