Amaravati: మంగళగిరిలో హై టెన్షన్..పోలీస్ స్టేషన్ కు సజ్జల

మంగళగిరిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణ సమయంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యే సమయంలో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి…

మరింత Amaravati: మంగళగిరిలో హై టెన్షన్..పోలీస్ స్టేషన్ కు సజ్జల

Hyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. అధికారులు ఇప్పటికే డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17…

మరింత Hyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి మెట్టు మార్గం బంద్.

రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో టీటీడి అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తుల రక్షణ రిత్యా స్వామివారి మెట్టుమార్గాన్ని మూసివేసింది. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌జామ్ కాకుండా ఏర్పాట్లు చేసింది. భక్తుల దర్శనాలు, వసతికి…

మరింత TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి మెట్టు మార్గం బంద్.

Bhadrachalam: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సుజాత అరెస్టు..

మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది.మావోయిస్టు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన సుజాతను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో కలిపి సుజాత పై రూ.కోటికిపైగా రివార్డ్ ఉంది. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో…

మరింత Bhadrachalam: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సుజాత అరెస్టు..

Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్

కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT అధికారులు దాడులు చేశారు. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు నిర్వహించారు. కోహినూర్ సంస్థ ముడి సరుకుల పాల ఉత్పత్తులను తయారు…

మరింత Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్

Ap rains: అలర్ట్.. తీరం దాటిన వాయుగుండం.. రాయలసీమలో భారీ వర్షం..

Ap rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి…

మరింత Ap rains: అలర్ట్.. తీరం దాటిన వాయుగుండం.. రాయలసీమలో భారీ వర్షం..

హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..30 చోట్ల తనిఖీలు

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం రేగింది.రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు.అన్విత బిల్డర్స్‌ అధినేత బొప్పన అచ్యుతరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులైన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన…

మరింత హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..30 చోట్ల తనిఖీలు

Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.డీఏ పెంపుతో  కోటి మందికి పైగా  ఉద్యోగులు,…

మరింత Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..

Nara lokesh: జగన్ ప్యాలెస్ ఇనుప కంచెలకు 13 కోట్లు

మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి నారా లోకేష్.తన స్వార్థం కోసం జగన్ అర్జెంట్ సెక్యూరిటీ పేరు చెప్పి.. ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.తాడేపల్లి ప్యాలెస్ కు ఇనుప కంచె వేసేందుకు…

మరింత Nara lokesh: జగన్ ప్యాలెస్ ఇనుప కంచెలకు 13 కోట్లు
Andhra Pradesh CAbinet Meet

Chandrababu: భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్ర‌బాబు బుధ‌వారం అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. ఎప్ప‌టిక‌ప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు.ఆకస్మిక వరదల‌కు అవకాశం ఉన్నందున‌ యంత్రాంగం…

మరింత Chandrababu: భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష