బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు…
మరింత Delhi: వారానికో విమానం.. ఈసారి విస్తారకు బాంబ్ బెదిరింపు కాల్..Author: Saicharan koyagura
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు.వివరాల్లోకి వెళితే..బిహార్ రాష్ట్రంలోని బంకా జిల్లాలో శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఓ బోలెరో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గ్రామస్థులపైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో…
మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…
అమరావతిలో డ్రోన్ సబ్మిట్ నిర్వహించనున్నావని ఏపీ సి ఎస్ వీరకుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్…
మరింత Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…Cm chandrababu: ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని సీఎం చంద్రబాబు అన్నారు.గత పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించి, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.తాను సీఎంగా ఉన్న కాలంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని చూడలేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ…
మరింత Cm chandrababu: ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారుDelhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..
ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ శాఖ ఫౌండేషన్ పై నమోదైన కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది.తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు…
మరింత Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..Minister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యే
దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అని అన్నారు మంత్రి సీతక్క. సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే అన్నారు.మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య…
మరింత Minister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యేGutta sukhendar Reddy: మూసి పేరు చెప్పి గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయి
మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. మాజీ…
మరింత Gutta sukhendar Reddy: మూసి పేరు చెప్పి గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయిMumbai: రూ. 5 కోట్లు ఇవ్వాలి.. లేకపోతే అంతే.. సల్మాన్ ఖాన్ కు వార్నింగ్…
Mumbai: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోమారు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న శత్రుత్వం సమాప్తం కావాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అగంతుకులు డిమాండ్ చేశారు. అదాంతకులు చేసిన మెసేజ్ లో ఇలా ఉంది.”ఈ బెదిరింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ…
మరింత Mumbai: రూ. 5 కోట్లు ఇవ్వాలి.. లేకపోతే అంతే.. సల్మాన్ ఖాన్ కు వార్నింగ్…Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
మాజీ మంత్రి బీఅర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదైంది.హరీష్రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్, చీటింగ్ కేసు ఫైల్ అయింది.దండు లచ్చిరాజు అనే వ్యక్తికి సంబంధించిన…
మరింత Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదు12 వందల మంది చావుకు సూత్రధారి..హమాస్ గ్రూపు అధినేత హతం
హమాస్ గ్రూపు అధినేతను ఇజ్రాయెల్ దళాలు మొటికల్పాయి. అక్టోబరు 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వర్ ను హతమార్చారు.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. “ఒక ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ…
మరింత 12 వందల మంది చావుకు సూత్రధారి..హమాస్ గ్రూపు అధినేత హతం