హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అశోక్నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కారు. జీవో 29 రద్దు చేయాలని పెద్దయెత్తున డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడంతో అక్కడ భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ…
మరింత Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..Author: Saicharan koyagura
Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..
ఛత్తీస్గఢ్లో ఘోరం జరిగింది.మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలి ఏపీకి చెందిన జవాన్ రాజేష్ మృతి చెందాడు. మృతి చెందిన జవాన్ ఆంధ్రప్రదేశ్ లోని బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.జవాన్ మరణంతో పాపిరెడ్డిపల్లెలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. జవాన్…
మరింత Chattisgarh: మైనింగ్ బాంబ్ పేలి ఏపీ జవాన్ మృతి..Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది స్పాట్..
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ధోల్పుర్ జిల్లాలో సునిపుర్ గ్రామ సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న స్పీపర్ బస్సు ఢీకొట్టింది.…
మరింత Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది స్పాట్..అరేయ్ ఏంట్రా ఇది : డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..
వైద్యం చేస్తే విరపుయాలి కానీ వికటించొద్దు..వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో దశాబ్దకాలం పాటు తీవ్ర ఇబ్బంది పడింది. మహిళ పొత్తి కడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత…
మరింత అరేయ్ ఏంట్రా ఇది : డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..Vijayawada: భయంతో బెజవాడ వాసులు.. కృష్ణా నదికి భారీ వరద..
భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది.వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండల మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులకు చేరింది. అధికారులు నాలుగు…
మరింత Vijayawada: భయంతో బెజవాడ వాసులు.. కృష్ణా నదికి భారీ వరద..Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆవర్తనం అండమాన్ సముద్రప్రాంతంలో సగటున సముద్రమట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయుగుండంగా…
మరింత Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..Amravati: పరుగులు తియనున్న అమరావతి..ప్రపంచ బ్యాంక్ భారీ నిధులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు రూపాయిల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. వచ్చే నెల చివరి నాటికి 3750 కోట్ల నిధులు విడుదల చేయనుంది.దీంతో గతంలో ఆగి పోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఎఎస్…
మరింత Amravati: పరుగులు తియనున్న అమరావతి..ప్రపంచ బ్యాంక్ భారీ నిధులుKTR: హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదరిస్తుర్రు
హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.హైదరాబాద్లో రోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే నగరం లేదని వెల్లడించారు.నాగోల్లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి…
మరింత KTR: హైడ్రా పేరుతో బిల్డర్ లను బెదరిస్తుర్రుGaaja: రెచ్చిపోయిన ఇజ్రాయిల్.. 33 మంది గాజా ఆర్మీ మృతి..
ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది.గాజాలోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడి చేశారు. ఈ దాడుల్లో 33 మంది మరణించారు. మృతుల్లో 21 మంది మహిళలు ఉన్నారు. ఈ దాడిలో 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…
మరింత Gaaja: రెచ్చిపోయిన ఇజ్రాయిల్.. 33 మంది గాజా ఆర్మీ మృతి..Hyderabad: అది పులి కాదు.. అడవి పిల్లి తేల్చి చెప్పిన ఫారెస్ట్ అధికారులు…
హైదరాబాద్లోని మియాపూర్ లో చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.శుక్రవారం రాత్రి ఓ అపార్ట్మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు…
మరింత Hyderabad: అది పులి కాదు.. అడవి పిల్లి తేల్చి చెప్పిన ఫారెస్ట్ అధికారులు…
