Ap News:

Ap News: ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం..

Ap News: ఏపీ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం..

ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌కు నాంది పలికింది. పౌర సేవలను అందించేందుకు.  ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో 161 రకాల పౌరసేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Covid-19: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు నమోదు, ఎక్కడంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *