bandi sanjay: రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రె
మరింత bandi sanjay: ఫైర్ మీదున్న బండి సంజయ్ – సీఎం రేవంత్కు లేఖTag: Telugu news
delhi: మాకు ఇండియా వెపన్సే కావాలి.. ఎగబడి కొంటున్న ప్రపంచ దేశాలు
delhi: ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో భారత రక్షణ రంగం చరిత్రలో ఊహించని ప్రగతిని సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్స
మరింత delhi: మాకు ఇండియా వెపన్సే కావాలి.. ఎగబడి కొంటున్న ప్రపంచ దేశాలుkadapa: మేయర్ పై అనర్హత వేటు
కడప మేయర్ సురేష్బాబుపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మేయర్ తన కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు అప్పగించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మేయర్ సురేష్బాబు తన కుటుంబానికి చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు మున్సిపల్ పనులు అప్పగించారని ఆరోపణలపై కడప ఎమ్మెల్యే మాధవి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 28న మేయర్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘‘మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు నిన్ను ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో వివరణ ఇవ్వాలి’’ అని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొంది.
సురేష్బాబు ఆ నోటీసును హైకోర్టులో ల్లించి, వివరణకు గడువు కోరారు. హైకోర్టు రెండుసార్లు గడువు ఇచ్చినా, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎదుట హాజరై ఇచ్చిన వివరణ ప్రభుత్వాన్ని సంతృప్తి పరచలేకపోయింది .
దీంతో తుది నిర్ణయంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు వేసింది. ప్రజా ప్రతినిధిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే కారణంతో ఈ చర్య తీసుకుంది.
మరింత kadapa: మేయర్ పై అనర్హత వేటుbhatti vikramarka: ఆదాయం లేకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నం
bhatti vikramarka: రాష్ట్రంలో తగినంత ఆదాయం లేకపోయినా, అప్పులపై వడ్డీలు చెల్లించే బాధ్యతలతో కూడిన పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరవధికంగా కొన
మరింత bhatti vikramarka: ఆదాయం లేకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నంdelhi: టర్కీ, చైనా సోషల్ మీడియా అకౌంట్స్ పై భారత్ కఠిన చర్య
delhi: భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం తప్పుడు సమాచారం ప్రచారం చేసిన టర్కీ ప్రభుత్వ ప్రసార సంస్థ టీఆర్టీ వరల్డ్ కు చెందిన ఎక్స్ (పూర్వం ట్విట్టర్) ఖాతాను భారత్ బుధవారం నిలిపివేసింది. ఈ చర్య, దేశ భద్రతకు సంబంధించి వచ్చిన ఓ కీలక పరిణామంగా భావించబడుతోంది.
మరింత delhi: టర్కీ, చైనా సోషల్ మీడియా అకౌంట్స్ పై భారత్ కఠిన చర్యMaoist: శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు – కేంద్రానికి లేఖ
mavoist: మావోయిస్టు పార్టీ మరోసారి శాంతియుత చర్చల పట్ల తమ సిద్ధతను ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో వి
మరింత Maoist: శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు – కేంద్రానికి లేఖRajnath Singh: పహల్గామ్ దాడికి ప్రతీకారం.. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రానికి గట్టి సమాధానం
Rajnath Singh: ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ గట్టి ప్రతీకారం తీర్చుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్
మరింత Rajnath Singh: పహల్గామ్ దాడికి ప్రతీకారం.. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఉగ్రానికి గట్టి సమాధానంnamaz sethi భారత్ ముందు నిలబడలేం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్ కీలక కామెంట్స్
namaz sethi: భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్రంగా మారుతున్న ఈ సమయంలో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి చేసిన వ్యాఖ్యలు ప్రస్తు
మరింత namaz sethi భారత్ ముందు నిలబడలేం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్ కీలక కామెంట్స్weather: రైతులకు అలర్ట్.. మూడు రోజులు వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక
weather :తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబా
మరింత weather: రైతులకు అలర్ట్.. మూడు రోజులు వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికgold rate: ఆపరేషన్ సిందూర్ వల్ల బంగారం ధరలో భారీ పెరుగుదల
gold rate: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ఆపరేషన్ సిందూర్ వల్ల బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం పడింది. ఈ పరిణామాలతో హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు 2025 మే 10 న కాస్త పెరిగాయి.
మరింత gold rate: ఆపరేషన్ సిందూర్ వల్ల బంగారం ధరలో భారీ పెరుగుదల