సినీనటుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో మంగళవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మరింత Allu Arjun: ఏపీ హైకోర్టులో సినీ నటుడు అల్లు అర్జున్ పిటిషన్Tag: Telugu news
ap news: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు.. రాప్తాడు పండమేరు ఉగ్రరూపం
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరింత ap news: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు.. రాప్తాడు పండమేరు ఉగ్రరూపంRailway: శబరిమల యాత్రికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్
అయ్యప్ప భక్తులు, యాత్రికులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది.
మరింత Railway: శబరిమల యాత్రికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా…
మరింత ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..
ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ శాఖ ఫౌండేషన్ పై నమోదైన కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది.తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు…
మరింత Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..New Movie: ఈ నెల 18న ‘1980’s లో రాదే కృష్ణ’ తెలుగు – బంజారా భాషల్లో రిలీజ్
New Movie: ఈ నెల 18న ‘1980’s లో రాదే కృష్ణ’ తెలుగు – బంజారా భాషల్లో విడుదల కానుంది
మరింత New Movie: ఈ నెల 18న ‘1980’s లో రాదే కృష్ణ’ తెలుగు – బంజారా భాషల్లో రిలీజ్Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.డీఏ పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు,…
మరింత Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!
వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్యవహారిస్తున్నది. ఆమె విషయంలో త్వరలో ఏదో ఒకటి తేల్చేలా అధిష్ఠానం కదలికలు కనిపిస్తున్నాయి.
మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!Telangana:నేటి నుంచి 19 వరకు నల్లగొండ లతీఫ్షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపు
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి మొదలై ఈ నెల 19 వరకు సయ్యద్ లతీప్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు జరగనున్నది.
మరింత Telangana:నేటి నుంచి 19 వరకు నల్లగొండ లతీఫ్షా షా ఖాద్రి ఉర్సు.. రేపే గంధం ఊరేగింపుHyderabad: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొత్త చైర్మన్ ఈయనే..
Hyderabad: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నారు.…
మరింత Hyderabad: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొత్త చైర్మన్ ఈయనే..