Ranganath: నా ఇల్లు అక్కడ లేదు..క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..

Ranganath: సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్.తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

మరింత Ranganath: నా ఇల్లు అక్కడ లేదు..క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..
CM Revanth Reddy

CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ ప‌య‌నం

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోమ‌వారం ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.

మరింత CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ ప‌య‌నం
Jagital:

Jagital: కుక్క పిల్ల‌ల‌కు బార‌సాల‌.. పండుగ చేసుకున్న కుటుంబం

Jagital:పెంపుడు కుక్కకు క‌లిగిన నాలుగు పిల్ల‌ల‌కు బార‌సాల చేసి పండుగు చేసుకున్నారు

మరింత Jagital: కుక్క పిల్ల‌ల‌కు బార‌సాల‌.. పండుగ చేసుకున్న కుటుంబం
Telangana:

Telangana: డిసెంబ‌ర్‌లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Telangana: డిసెంబ‌ర్ 1 నుంచి 9వ తేదీ వ‌ర‌కు ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

మరింత Telangana: డిసెంబ‌ర్‌లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Actor ali: ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు.. కమెడియన్ అలీకి నోటీసులు

Actor ali: టాలీవుడ్ కమెడియన్ అలీకి షాక్ తగిలింది.ఫామ్‌హౌస్‌లో అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ప్రభుత్వ

మరింత Actor ali: ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు.. కమెడియన్ అలీకి నోటీసులు

KTR: రేవంత్ రెడ్డి.. నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది

KTR : సీఎం రేవంత్ రెడ్డి పది విమర్శలు చేశారు కేటీఆర్.ఇటీవల చెప్పిన “ఫార్మా విలేజ్ కాదు, పారిశ్రామిక

మరింత KTR: రేవంత్ రెడ్డి.. నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది

Hyderabad: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Hyderabad: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న అబ్బయ్య హైదరాబాద్‌ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు

మరింత Hyderabad: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

KTR: చ‌ర్ల‌ప‌ల్లి సెంట్ర‌ల్‌ జైలుకు కేటీఆర్‌

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్‌లోని చ‌ర్ల‌ప‌ల్లి సెంట్ర‌ల్ జైలుకు వ‌చ్చారు.

మరింత KTR: చ‌ర్ల‌ప‌ల్లి సెంట్ర‌ల్‌ జైలుకు కేటీఆర్‌

Telangana: మ‌రో పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్‌.. రాష్ట్రంలో వ‌రుస ఘ‌ట‌న‌లు

తెలంగాణలో క‌రీంన‌గ‌ర్ జిల్లాలో మ‌రో పాఠ‌శాల‌లో విద్యార్థులు విషాహారం తిన్న ఘ‌ట‌న ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.

మరింత Telangana: మ‌రో పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్‌.. రాష్ట్రంలో వ‌రుస ఘ‌ట‌న‌లు

Hyderabad: సర్వేలో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Hyderabad: రాష్ట్ర వ్యాప్తంగా 85% సర్వే పూర్తయిందని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. జంట నగరాలు

మరింత Hyderabad: సర్వేలో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం