AP News: ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు. రూ.252.42 కోట్లు విడుదల చేసిన కేంద్రం
మరింత AP News: ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులుTag: Political News
Eatala Rajendar: ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా..
Eatala Rajender: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసి రివర్ ఫ్రంట్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తాని ప్రభుత్వం మార్కింగ్
మరింత Eatala Rajendar: ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా..Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆస్తులు ఎంతో తెలుసా?
Priyanka Gandhi: వయనాడ్ లోక్సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
మరింత Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆస్తులు ఎంతో తెలుసా?Eatala Rajendar: పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోం
Eatala Rajendar: ఉప్పల్ లో కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు…
మరింత Eatala Rajendar: పేదల ఇళ్లు కూలగొడితే చూస్తూ ఊరుకోంKalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..
Kalyan Banerjee: వక్ఫ్ బిల్లుపై మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.
మరింత Kalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..Wayanad by poll: వయనాడ్ ఉప ఎన్నిక బరిలో ప్రియాంకా గాంధీ
Elections 2024: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం…
మరింత Wayanad by poll: వయనాడ్ ఉప ఎన్నిక బరిలో ప్రియాంకా గాంధీఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీ
లావోస్: సముద్ర కార్యకలాపాల కోసం నావిగేషన్, ఎయిర్ స్పేస్ స్వేచ్ఛను నిర్ధారించడం అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లావోస్ లో జరిగిన 19వ ఈస్ట్ ఆసియా సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. సముద్ర కార్యకలాపాలు ఐక్యరాజ్యసమితి చట్టాలకు లోబడి జరగాలని…
మరింత ఇది యుద్ధాల యుగం కాదు: ప్రధాని మోడీPawan kalyan: పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమలు ఏర్పాటు కావాల
పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై వర్కు షాప్…
మరింత Pawan kalyan: పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమలు ఏర్పాటు కావాలఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్
హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, కాంగ్రెస్ పరాభవానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాలే కారణమని పార్టీ ఎంపీ, సీనియర్ నాయకురాలు స్వాతి మలివాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల నేతృత్వంలోని భారత…
మరింత ఇండియా కూటమికి కేజ్రీవాల్ నమ్మకం ద్రోహం: ఎంపీ మలివాల్ ఫైర్