Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్

కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT అధికారులు దాడులు చేశారు. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు నిర్వహించారు. కోహినూర్ సంస్థ ముడి సరుకుల పాల ఉత్పత్తులను తయారు…

మరింత Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్

Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.డీఏ పెంపుతో  కోటి మందికి పైగా  ఉద్యోగులు,…

మరింత Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..

Hyderabad: ఫాంహౌస్ లో పనిచేస్తున్న దంపతుల దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఫాం హౌస్ లో భార్య భర్తల సేవలై కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడలో ఉన్న ఫాంహౌస్ లో వృద్ధ దంపతులు హత్యకు…

మరింత Hyderabad: ఫాంహౌస్ లో పనిచేస్తున్న దంపతుల దారుణ హత్య..

Hyderabad: చిట్టీల పేరుతో చీట్.. రూ. 20కోట్లు గోవింద.. గోవిందా!

జనాలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు కేటుగాళ్లు. రోజుకో చోటా పూటకో మాట చెప్పి కాలాన్ని గడిపేస్తూ జనాల నమ్మకాన్ని సొమ్ము చేసుకుందామని ప్లాన్ వేసుకుంటున్నారు. మాటలతో గారడి చేసి వారి దగ్గర కోట్లు గుంజి ఉడాయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్…

మరింత Hyderabad: చిట్టీల పేరుతో చీట్.. రూ. 20కోట్లు గోవింద.. గోవిందా!

Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్య‌వ‌హారిస్తున్న‌ది. ఆమె విష‌యంలో త్వ‌ర‌లో ఏదో ఒక‌టి తేల్చేలా అధిష్ఠానం క‌ద‌లిక‌లు క‌నిపిస్తున్నాయి.

మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

Hyderabad: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొత్త చైర్మన్ ఈయనే..

Hyderabad: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.…

మరింత Hyderabad: తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొత్త చైర్మన్ ఈయనే..