భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది.వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండల మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులకు చేరింది. అధికారులు నాలుగు…
మరింత Vijayawada: భయంతో బెజవాడ వాసులు.. కృష్ణా నదికి భారీ వరద..Tag: latest Telugu news
Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆవర్తనం అండమాన్ సముద్రప్రాంతంలో సగటున సముద్రమట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయుగుండంగా…
మరింత Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..Telangnana: రేవంత్రెడ్డిపై హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డిపై, ప్రభుత్వంపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరింత Telangnana: రేవంత్రెడ్డిపై హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటుTelangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రావల్కోల్లో బాలమ్మ (66) అనే వృద్ధురాలిని ఆమె మనవడు హత్య చేశాడు.
మరింత Telangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకంHyderabad: పబ్లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?
హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ పబ్పై దాడిలో 42 మంది యువతులు, 140 మంది యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరింత Hyderabad: పబ్లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?Delhi: వారానికో విమానం.. ఈసారి విస్తారకు బాంబ్ బెదిరింపు కాల్..
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు…
మరింత Delhi: వారానికో విమానం.. ఈసారి విస్తారకు బాంబ్ బెదిరింపు కాల్..Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…
అమరావతిలో డ్రోన్ సబ్మిట్ నిర్వహించనున్నావని ఏపీ సి ఎస్ వీరకుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్…
మరింత Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…Telangana:గాంధీభవన్లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శన
టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్లో అభ్యర్థులు నిరసన తెలిపారు.
మరింత Telangana:గాంధీభవన్లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శనMumbai: రూ. 5 కోట్లు ఇవ్వాలి.. లేకపోతే అంతే.. సల్మాన్ ఖాన్ కు వార్నింగ్…
Mumbai: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోమారు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న శత్రుత్వం సమాప్తం కావాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అగంతుకులు డిమాండ్ చేశారు. అదాంతకులు చేసిన మెసేజ్ లో ఇలా ఉంది.”ఈ బెదిరింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ…
మరింత Mumbai: రూ. 5 కోట్లు ఇవ్వాలి.. లేకపోతే అంతే.. సల్మాన్ ఖాన్ కు వార్నింగ్…Hyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. అధికారులు ఇప్పటికే డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17…
మరింత Hyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం