TGPSC: గ్రూప్ 4 తుది ఫ‌లితాలు అప్పుడేనా? అభ్య‌ర్థుల క‌ల‌వ‌ర‌పాటు

ప్ర‌భుత్వం గ్రూప్ 4 తుది ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో అభ్య‌ర్థులు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు.

మరింత TGPSC: గ్రూప్ 4 తుది ఫ‌లితాలు అప్పుడేనా? అభ్య‌ర్థుల క‌ల‌వ‌ర‌పాటు

ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా డీఈవో ర‌వీంద‌ర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

మరింత ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి

PM Vidya Lakshmi Scheme: పేదవారికి పెద్ద చదువులు ఇక కలకాదు.. కేంద్ర విద్యాలక్ష్మి పథకం వివరాలివే!

PM Vidya Lakshmi Scheme: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు లేదా హామీదారు సహాయం లేకుండా విద్యార్థుల రుణాల కోసం ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది.

మరింత PM Vidya Lakshmi Scheme: పేదవారికి పెద్ద చదువులు ఇక కలకాదు.. కేంద్ర విద్యాలక్ష్మి పథకం వివరాలివే!

TGSC Group 1 Mains: గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌పై ఉత్కంఠ‌.. నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వం సిద్ధం

TGSC Group 1 Mains: తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌ర్కారు స‌ర్వం సిద్ధం చేసింది.

మరింత TGSC Group 1 Mains: గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌పై ఉత్కంఠ‌.. నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వం సిద్ధం

Telangana: ఆరు త‌ర‌గ‌తులకు ఇద్దరే టీచ‌ర్లు.. బ‌డికి తాళ‌మేసి.. తల్లిదండ్రుల నిర‌స‌న‌

వికారాబాద్ జిల్లా బ‌షీరాబాద్ మండ‌లం ప‌ర్వ‌త్‌ప‌ల్లి గ్రామంలోని ప్రాథ‌మిక పాఠ‌శాల‌కు త‌ల్లిదండ్రులు తాళం వేసి నిర‌స‌న తెలిపారు.

మరింత Telangana: ఆరు త‌ర‌గ‌తులకు ఇద్దరే టీచ‌ర్లు.. బ‌డికి తాళ‌మేసి.. తల్లిదండ్రుల నిర‌స‌న‌

Telangana:ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి.. వైస్ చైర్మ‌న్‌గా పురుషోత్తం

ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టారెడ్డిని, వైస్ చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ ఇటిక్యాల పురుషోత్తంను రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించింది.

మరింత Telangana:ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్‌గా ప్రొఫెస‌ర్ బాల‌కిష్టారెడ్డి.. వైస్ చైర్మ‌న్‌గా పురుషోత్తం

TGPSC Group 1:రేపు గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌

ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు సోమ‌వారం నుంచి అందుబాటులోకి వ‌స్తాయి.

మరింత TGPSC Group 1:రేపు గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌

పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..

తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్మిషన్ గడువు మరోసారి పొడిగిస్తున్నటు తెలిపింది. రూ 500 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సూచించింది. ఈ అవకాశాన్ని…

మరింత పది పాస్ అయిన విద్యార్థులకు బిగ్ న్యూస్.. ఇక లేట్ చేస్తే అంతే సంగతి..