Telangana: నేడు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌

Telangana: తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ శ‌ర్మ శుక్ర‌వారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా భ‌ద్రాచ‌లంలోని సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. అనంత‌రం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత క‌వులు, క‌ళాకారుల‌తో స‌మావేశం అవుతారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mulugu: స‌ర్వేను బ‌హిష్క‌రించిన మ‌రో తెలంగాణ ప‌ల్లె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *