Chandrababu:

Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరి (సువర్ణగిరి) లో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ (బంగారు గనుల తవ్వకం) ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు.

మరింత Chandrababu: జొన్నగిరి టు సువర్ణగిరి.. రాయలసీమలో బంగారు విప్లవం!
CI Nagaraju

CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!

CI Nagaraju: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఎట్టకేలకు అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సాయికృష్ణది ముమ్మాటికీ ‘లాకప్ డెత్’ అని నిర్ధారించింది.

మరింత CI Nagaraju: సాయికృష్ణది లాకప్ డెత్తే.. శవాన్ని స్టేషన్‌లో చూశానన్న ఎస్సై!
SBI Bank Holidays

SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!

SBI: తెలంగాణ ప్రభుత్వానికి, ఎస్‌బీఐకి మధ్య ఉన్న రాయదుర్గం భూ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వివాదాస్పద భూమికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకోవడానికి, హైకోర్టు కేస్ వెనక్కి తీసుకోవడానికి ఎస్‌బీఐ అంగీకరించింది.

మరింత SBI: రాయదుర్గం భూ వివాదానికి ఎండ్ కార్డ్.. వెనక్కి తగ్గిన ఎస్‌బీఐ..!
Padma Awards

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం

Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో 66 మంది పురస్కారాలు అందుకున్నారు. జస్టిస్ కేటీ థామస్ (పద్మవిభూషణ్), డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నటుడు మమ్ముట్టి (పద్మభూషణ్)లతో పాటు తెలుగు సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్తలు చంద్రమౌళి, తంగరాజ్, క్రికెటర్ రోహిత్ శర్మలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు.

మరింత Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానం
Revanth Reddy

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాం

Revanth Reddy: తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఓటరు జాబితా సవరణ (SIR)పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్‌ఐఆర్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోమని, పని చేయని వారికి 10 రోజుల్లో ఉద్వాసన పలికి కొత్తవారిని పెడతామని స్పష్టం చేశారు. బీజేపీ లౌకికవాద ఓట్లను తొలగించే అవకాశం ఉందని, బూత్ స్థాయి ఏజెంట్లు అలర్ట్‌గా ఉండి ప్రతి ఓటును కాపాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు.

మరింత Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. పనిచేయకపోతే పక్కన పెట్టేస్తాం
Malla Reddy

Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్

Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సీనియర్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. రెండు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, 10 ఎకరాల భూమితో పాటు రూ.50 లక్షల బ్యాంక్ డిపాజిట్లను సీజ్ చేశారు. మల్లారెడ్డిని హైదరాబాద్ తరలించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

మరింత Malla Reddy: నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
AP Cabinet

AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో 2004కు ముందు చేరిన 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఒక్కొక్కరికి రూ.3 కోట్ల దాకా లబ్ధి చేకూరుతుంది. అలాగే రూ.34 వేల కోట్ల పెట్టుబడుల ద్వారా 35 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు ఓకే చెప్పారు. వీటితో పాటు ఉండవల్లిలో మౌలిక వసతులకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ భవనానికి రూ.139 కోట్లు కేటాయించారు.

మరింత AP Cabinet: 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ (OPS) పండగ.. 35 వేల కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
Kandula Durgesh

Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదు

Kandula Durgesh:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసును కొందరు రాజకీయ లబ్ధి కోసం కులాల పంచాయతీగా మార్చాలని చూడటం అత్యంత విచారకరమని ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఆక్షేపించారు.

మరింత Kandula Durgesh: సాయికృష్ణ కేసులో శవ రాజకీయాలు వద్దు.. పవన్‌ను కులం చట్రంలోకి లాగడం సరికాదు
CI Nagaraju Arrest:

CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు

CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు

మరింత CI Nagaraju Arrest: సీఐ నాగరాజును అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు
Supreme Court

Supreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Supreme Court: హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే జడ్జిల నియామక నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకంటే జూనియర్లకు ప్రమోషన్ ఇచ్చారని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జడ్జి అరవింద్ మల్హోత్రా వేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం సీనియారిటీ వల్లే పదోన్నతి హక్కుగా మారదని, కొలీజియం నిర్ణయమే ఫైనల్ అని కోర్టు తేల్చిచెప్పింది.

మరింత Supreme Court: జడ్జిల నియామకంలో కొలీజియం నిర్ణయమే ఫైనల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..!