Bhupalpally

Bhupalpally: బొగ్గు టిప్పర్ కిందపడి డీటీవో (DTO) వెంకన్న అక్కడికక్కడే మృతి.. విధి నిర్వహణలో ఉండగానే దారుణం!

Bhupalpally: భూపాలపల్లి జిల్లా చెల్పూరు ఆర్టీవో ఆఫీస్ వద్ద తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ ఢీకొట్టడంతో డీటీవో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. 15 రోజుల క్రితమే జగిత్యాల నుండి వచ్చిన ఆయన సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత Bhupalpally: బొగ్గు టిప్పర్ కిందపడి డీటీవో (DTO) వెంకన్న అక్కడికక్కడే మృతి.. విధి నిర్వహణలో ఉండగానే దారుణం!
Sadhguru

Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు

Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు

మరింత Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు
BIACH:

BIACH: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూ

BIACH: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూ

మరింత BIACH: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూ
KTR

KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!

KTR: సిరికొండ మండలం పొన్నలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించి, బీఆర్ఎస్ తరఫున రూ. 3 లక్షల సాయం అందించారు. పంట కొనుగోళ్లలో వైఫల్యం వల్లే ఈ మరణం సంభవించిందని, మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని, మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!
IUML:

IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!

IUML: తమిళనాడు రాజకీయాల్లో 1962 నుండి డీఎంకే కూటమిలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఆ కూటమికి గుడ్ బై చెప్పి, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపింది. డీఎంకే స్థానిక నేతల పెత్తనం, సీట్ల కేటాయింపులో అసంతృప్తి దీనికి కారణం కాగా.. ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ ఇప్పటికే టీవీకే కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ తెలిపారు.

మరింత IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!
bandi bhageerath

Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్

Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బిజెపి నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి నెల రోజులకు పైగా జైల్లో ఉన్న భగీరథ్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.

మరింత Bandi Sai Bhageerath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్
Chandrababu: 

Chandrababu: ఏపీని దేశానికే ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం

Chandrababu:  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతి ఉండవల్లి గుహల వద్ద జరిగిన ‘యోగాంధ్ర’ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీని దేశానికి ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామని, యువత ఒత్తిడి తగ్గించుకోవడానికి టెక్నాలజీతో పాటు యోగా, ఆధ్యాత్మికత అవసరమని చెప్పారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీ, బాబా రామ్‌దేవ్‌లను కొనియాడారు. అలాగే రాష్ట్రంలో పచ్చదనాన్ని 31% నుండి 50% కి పెంచుతామని సీఎం ప్రకటించారు. చంద్రబాబు విజన్‌ను బాబా రామ్‌దేవ్ ప్రశంసించారు.

మరింత Chandrababu: ఏపీని దేశానికే ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం
Gandhi Sarovar Project

Gandhi Sarovar Project: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం!

Gandhi Sarovar Project: హైదరాబాద్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద నిర్మించనున్న ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణ, సాంస్కృతిక మరియు వినోద కేంద్రంగా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. అనుమతులు రావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

మరింత Gandhi Sarovar Project: ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం!
Chandrababu

Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు

Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో బాధితుడి తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరగా, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

మరింత Chandrababu: సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా.. తప్పు చేస్తే ఎంతటివారైనా వదిలేది లేదు
Pawan Kalyan

Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మణికొండలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఈ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. ఏ పార్టీ కలిసి రాకపోయినా ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని పవన్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆయన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత Pawan Kalyan: మణికొండలో జనసేన నూతన ఆఫీస్ ప్రారంభం..!