టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. కాన్పూర్ వేదికగా భారత్– బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి…
మరింత టెస్టు క్రికెట్ లో భారత్ ప్రపంచ రికార్డు..Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Angani satyaprasad : జగన్ది మానవత్వం కాదు కౄరత్వం
మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్ది కౄరత్వమని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను…
మరింత Angani satyaprasad : జగన్ది మానవత్వం కాదు కౄరత్వంHyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని…
మరింత Hyderabad: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి : సుప్రీంకోర్టు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సుప్రీ ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా?…
మరింత కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి : సుప్రీంకోర్టుమూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..
తమిళనాడులో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మధురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్, వేలఅమ్మాల్ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు…
మరింత మూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..Bandi Sanjay: సర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోంది
తెలంగాణ ప్రభుత్వం పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడబెట్టినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా…
మరింత Bandi Sanjay: సర్కార్ హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోందిహైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది
మరింత హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలుGood news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..
తెలంగాణలో డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. 11 వేల 62 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. సెప్టెంబర్ 30, 2024 నాడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.…
మరింత Good news: డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల..మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మరింత మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుIND vs Bangladesh: మొమినుల్ హక్ సెంచరీ.. బంగ్లాదేశ్ 205/6
IND vs Bangladesh: నాలుగోరోజు భారత్ – బాంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్ కొనసాగుతోంది
మరింత IND vs Bangladesh: మొమినుల్ హక్ సెంచరీ.. బంగ్లాదేశ్ 205/6
