హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన పై స్థానికులు పోలీసులకు. సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు…
మరింత విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిAuthor: Saicharan koyagura
బీ అలర్ట్.. భారీ వర్షాలు పడే ఛాన్స్..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ -వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు…
మరింత బీ అలర్ట్.. భారీ వర్షాలు పడే ఛాన్స్..16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!
మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా…
మరింత 16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ కి చెందిన లోక్ నాధ్ ప్రధాన్ (19) అనే వ్యక్తి నాచారం లోని కెమికల్…
మరింత 16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండిస్వచ్ఛత విషయంలో ప్రజల సహకారం అవసరం
స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలే కాదు ప్రజల సహకారం, భాగస్వామ్యం కూడా అవసరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్ది. సికింద్రాబాద్, ఎంజీ రోడ్డులోని మహాత్మ గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులార్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ…
మరింత స్వచ్ఛత విషయంలో ప్రజల సహకారం అవసరంTirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను విరమించారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ…
మరింత Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..
సీఎం చంద్రబాబు ఏపీ వాసులకు గుడ్న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు.. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన…
మరింత Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్…
మరింత నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..
హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్ల ఐ కొరడా విసిరారు పోలీసులు.సతామ్రాయ్లోని బాలాజీ ఇండస్ట్రీ సమీపంలోని ఒక షాపులో కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. సింథటిక్ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఎరుపు 250 గ్రాములు, ఆకుపచ్చ 400 గ్రాములు, తెలుపు 150 గ్రాములు,…
మరింత మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే
మంత్రి కొండా సురేఖ మీద వచ్చిన ట్రోల్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సురేఖపై…
మరింత Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే