ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

హైదరాబాద్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌లోని టీకేఆర్‌ కమాన్‌ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం…

మరింత ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..

విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు. భోపాల్‌ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్‌ రాకెట్‌ను గుర్తించారు.…

మరింత విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..

ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…

మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..

సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు…

మరింత సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?

సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…

మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
KVP Ramachandra Rao

నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం…

మరింత నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ

పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..

తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని…

మరింత పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..
KTR

KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే

సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణ‌మాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణ‌మాఫీ పూర్తి చేశామ‌న్న సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లేన‌ని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామ‌న్న…

మరింత KTR: సీఎం మాట‌ల‌న్నీ డొల్ల‌మాట‌లే
Jagga reddy

కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం…

మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
chandra babu

మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..

మచిలీపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.…

మరింత మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..