దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో సతమతం అవుతుంది. రోజురోజుకు గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఇదే విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ, పెరుగుతున్న వాయు కాలుష్యం…
మరింత Delhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐAuthor: Saicharan koyagura
Cricket: న్యూజీలాండ్ ను నిలువరించిన సుందర్.. రోహిత్ మళ్ళీ విఫలం !
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సున్నా వద్ద ఔటయ్యాడు. అతను టిమ్ సౌథీ బౌలింగ్లో అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్…
మరింత Cricket: న్యూజీలాండ్ ను నిలువరించిన సుందర్.. రోహిత్ మళ్ళీ విఫలం !Delhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నోటీసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకంటే.. ఫోన్ టైపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం…
మరింత Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులుHyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..
నెల అంత కష్టపడి ఫ్యామిలీతో అలా కాసేపు ఫ్యామిలీతో బయట టైం గడిపి ఫుడ్ తిని అలా ఎంజాయ్ చేసి వస్తే సూపర్ కదా.. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఇది కలియుగం ఎందుకైతది మనం మనుషులం ఎందుకైతం.. మనం తిని…
మరింత Hyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారు
కేరళలో జీఎస్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ దాడుల్లో భారీగా బంగారం పట్టుకున్నారు.మొత్తం 35 మంది బంగారం వ్యాపారుల ఇళ్లలో రాష్ట్ర జీఎస్టీ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సోదాలు చేశారు. ఈ దాడుల్లో లెక్క…
మరింత Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారుBandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన…
మరింత Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..తిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎల్లురు నగర్కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్, రావూరి వాసవి, నరసింహారెడ్డి నగర్కు చెందిన కామిశెట్టి సుజాత ఇదంతా కలిసి…
మరింత తిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..Mahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డుపై మద్యం పారింది. మద్యం లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ని వేరే వాహనాలు ఢీకొట్టడంతో మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది.…
మరింత Mahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..Rains: తూఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో వానలు.. రైళ్ళు రద్దు
తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం వాయువ్య దిశగా పయనించి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పూరీ, సాగర్ దీవుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో తెలంగాణలో…
మరింత Rains: తూఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో వానలు.. రైళ్ళు రద్దు