Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికపై నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు చివరికి తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. యువ నేత నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదంతో, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం (అక్టోబర్ 8) అధికారిక ప్రకటన విడుదల చేశారు.
బీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ వ్యూహం