సికింద్రాబాద్లోని తాజ్ 3 స్టార్ హోటల్లో ఓ ఫ్యామిలీ సూసైడ్ కి ట్రై చేశారు.వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ మధుర నగర్కు చెందిన తోట బవన్న తన భార్య పద్మావతి, కుమారుడు సుజన్తో కలిసి తాజ్ త్రీస్టార్ హోటల్లో నిన్న రాత్రి దిగారు.…
మరింత తాజ్ 3 స్టార్ హోటల్ లో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నంTag: Telugu news
Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు
జమ్ము కశ్మీర్లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని,…
మరింత Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దురెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్లో మాత్రం ఎన్సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంటే.. హర్యానా…
మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ
హర్యానా ఎగ్జిట్పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్పోల్స్కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా…
మరింత హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీటెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్
జమ్ముకశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ…
మరింత టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. వివరాల్లో కి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో…
మరింత దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్తహర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..
హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్లోని 90…
మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్
ఎయిర్ షోలో జరిగిన ప్రమాదం స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని…
మరింత ఎయిర్ షో బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్
మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్ ఇచ్చిన 106 పరుగుల టార్గెట్ ను మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయినా సరే భారత…
మరింత టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్
ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ…
మరింత ఏపీ ప్రజలకు అలర్ట్.. మూడు తుఫాన్లు రాబోతున్నయ్
