Maoist: భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

Maoist: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మొత్తం 52 మంది మావోయిస్టులు ఆయుధాలను వదిలి ప్రభుత్వానికి లొంగిపోయారు. వీరిలో మహిళలు 21 మంది, పురుషులు 31 మంది ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.1.41 కోట్ల రివార్డు…

మరింత Maoist: భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

Bmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!

Bmc: మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సిరా వివాదం చెలరేగింది. సాధారణంగా ఓటర్లకు ఓటు వేసిన గుర్తుగా ఇండెలిబుల్‌ ఇంక్‌ సిరా వేళ్లపై ముద్రిస్తారు. అయితే, పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఈ సారి ఆ సిరాకు బదులుగా సాధారణ మార్కర్‌…

మరింత Bmc: బొంబాయి ఎలక్షన్ లో సిరాకు బదులు మార్కర్ వాడుతున్నారు..!

Delhi: మమతాకు సుప్రీంలో చుక్కెదురు

Delhi: సుప్రీంకోర్టులో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి చుక్కెదురైన తీర్పు వెలువడింది. ఈడీ అధికారులపై బెంగాల్‌ పోలీసులు నమోదు చేసిన కేసులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ కేసులు కొనసాగకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు స్పష్టంగా తెలిపింది. దీంతో,…

మరింత Delhi: మమతాకు సుప్రీంలో చుక్కెదురు

Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం సేవల బదులు నేపాల్ టెలికాం సిగ్నల్‌లు అందుతున్నాయి. ఈ సమస్య కారణంగా ప్రభుత్వ సేవలు,…

మరింత Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్
Mumbai

Mumbai: ఆర్థిక రాజధానిలో మున్సిపల్ ఎన్నికల వేడి.. హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు

Mumbai: ఆర్థిక రాజధానిలో మున్సిపల్ ఎన్నికల వేడి.. హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు

మరింత Mumbai: ఆర్థిక రాజధానిలో మున్సిపల్ ఎన్నికల వేడి.. హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు
PM Modi

PM Modi: అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

PM Modi: అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

మరింత PM Modi: అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేను

Digvijay Singh:మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మూడోసారి రాజ్యసభకు పోటీ చేయబోమని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2026తో ముగియనుంది. పదవీకాలం ముగిసిన…

మరింత Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేను

America: అమెరికాలో గ్రీన్‌లాండ్‌ విలీనం ప్లాన్

America: అమెరికాలో గ్రీన్‌లాండ్‌ను తమ దేశంలో భాగం చేసుకోవడానికి కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రాండీ ఫైన్ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో “గ్రీన్‌లాండ్‌ అక్విజిషన్‌ అండ్‌ స్టేట్‌హుడ్‌ యాక్ట్‌” పేరుతో ఈ బిల్లును పెట్టారు. ఇది అమలులోకి…

మరింత America: అమెరికాలో గ్రీన్‌లాండ్‌ విలీనం ప్లాన్

Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వం

Delhi: దేశంలో క్విక్ డెలివరీ సర్వీసులపై పెద్ద మార్పు రాబోతోంది. 10 నిమిషాల్లో గ్రోసరీలు, ఆహారం అందిస్తామని చెప్పే విధానాన్ని కంపెనీలు నిలిపివేయనున్నాయి. డెలివరీ పార్ట్‌నర్ల భద్రతపై పెరిగిన చర్చల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. కేంద్ర…

మరింత Delhi: 10 నిమిషాల డెలివరీ ఎత్తేసిన ప్రభుత్వం

Delhi: కుక్క కరిస్తే తిండి పెట్టిన వాళ్ళదే బాధ్యత.. సుప్రీం కోర్టు..

Delhi: వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలు, వృద్ధులు లేదా ఏ వ్యక్తిపైనైనా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిస్తే, ఆ ప్రాంతంలో కుక్కలకు ఆహారం పెట్టే వారే బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.…

మరింత Delhi: కుక్క కరిస్తే తిండి పెట్టిన వాళ్ళదే బాధ్యత.. సుప్రీం కోర్టు..