Amaravati: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. అమరావతి రైల్వే లైన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం.కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర రైల్వే వంతెన నిర్మాణం.
మరింత Amaravati: అమరావతి రైల్వే లైన్కు కేంద్ర కేబినెట్ ఆమోదంTag: Latest News in Telugu
Delhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: దేశవ్యాప్తంగా 80 విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్Dhruva Thota: ర్యాపిడ్ చెస్ విజేత ధ్రవ
Dhruva Thota: వారస్ చెస్ అకాడమీ నిర్వహించిన ఫిడె వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నీలో ధ్రువ తోట విజేతగా నిలిచాడు.
మరింత Dhruva Thota: ర్యాపిడ్ చెస్ విజేత ధ్రవHyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..
నెల అంత కష్టపడి ఫ్యామిలీతో అలా కాసేపు ఫ్యామిలీతో బయట టైం గడిపి ఫుడ్ తిని అలా ఎంజాయ్ చేసి వస్తే సూపర్ కదా.. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఇది కలియుగం ఎందుకైతది మనం మనుషులం ఎందుకైతం.. మనం తిని…
మరింత Hyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారు
కేరళలో జీఎస్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ దాడుల్లో భారీగా బంగారం పట్టుకున్నారు.మొత్తం 35 మంది బంగారం వ్యాపారుల ఇళ్లలో రాష్ట్ర జీఎస్టీ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సోదాలు చేశారు. ఈ దాడుల్లో లెక్క…
మరింత Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారుSrisilam Dam: శ్రీశైలం డ్యామ్ గేట్స్.. ఆరోసారి ఓపెన్!
శ్రీశైలం నుంచి గురువారం మూడు క్రస్ట్ గేట్ల తెరిచి 84 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
మరింత Srisilam Dam: శ్రీశైలం డ్యామ్ గేట్స్.. ఆరోసారి ఓపెన్!Telangana: దీపాదాస్ మున్షీ దావా కేసులో బీజేపీ నేత ప్రభాకర్ గైర్హాజరు.. కోర్టు సీరియస్
మున్షీ పరువు నష్టం దావా కేసులో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గైర్హాజరుపై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది.
మరింత Telangana: దీపాదాస్ మున్షీ దావా కేసులో బీజేపీ నేత ప్రభాకర్ గైర్హాజరు.. కోర్టు సీరియస్Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రిపై 25 కోట్ల కేసు!?
Udhayanidhi Stalin: ప్రస్తుత తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎమ్.ఎల్.ఏ కాకముందే బిజీ హీరో.
మరింత Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రిపై 25 కోట్ల కేసు!?తిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎల్లురు నగర్కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్, రావూరి వాసవి, నరసింహారెడ్డి నగర్కు చెందిన కామిశెట్టి సుజాత ఇదంతా కలిసి…
మరింత తిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..Mahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డుపై మద్యం పారింది. మద్యం లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ని వేరే వాహనాలు ఢీకొట్టడంతో మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది.…
మరింత Mahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..
