టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్కు మరో బిగ్ షాక్ తగిలింది. జానీకి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ నార్సింగి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన…
మరింత జానికి మరో షాక్.. బెయిల్ రద్దు చేయాలని పిటిషన్Tag: Hyderabad News
ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్పేట్లోని టీకేఆర్ కమాన్ దగ్గర లారీ వేగంగా వచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందారు. యాక్సిడెంట్ గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం…
మరింత ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ లోనే మృతి..Heart Attack: అయ్యో పాపం . . షాపింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు !
Heart Attack: అకస్మాత్తుగా గుండెనొప్పితో షాపింగ్ చేస్తున్న యువకుడు కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు
మరింత Heart Attack: అయ్యో పాపం . . షాపింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు !విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన పై స్థానికులు పోలీసులకు. సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు…
మరింత విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!
మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా…
మరింత 16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో అరెస్ట్ అయిన వారిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..బీహార్ కి చెందిన లోక్ నాధ్ ప్రధాన్ (19) అనే వ్యక్తి నాచారం లోని కెమికల్…
మరింత 16 సెల్ ఫోన్లు దొరికినై.. మిది ఉందో చూసుకోండిమీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..
హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్ల ఐ కొరడా విసిరారు పోలీసులు.సతామ్రాయ్లోని బాలాజీ ఇండస్ట్రీ సమీపంలోని ఒక షాపులో కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. సింథటిక్ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఎరుపు 250 గ్రాములు, ఆకుపచ్చ 400 గ్రాములు, తెలుపు 150 గ్రాములు,…
మరింత మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలే
మంత్రి కొండా సురేఖ మీద వచ్చిన ట్రోల్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. సురేఖను ట్రోలింగ్ చేసిన వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సురేఖపై…
మరింత Raghunandan : మంత్రి సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేHyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్
జల్సాలకు, మద్యపానం, ఇతర వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం మహేశ్వరం డీసీపీ సునీత రెడ్ది మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…
మరింత Hyderabad: బైక్ దొంగల ముఠా అరెస్ట్Hyderabad : మియాపూర్ లో దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మియాపూర్ లో మహిళా దారుణ హత్య జరిగింది. దీప్తి శ్రీనగర్ లోని సీబబీఆర్ ఎస్టేట్స్ ప్లాట్ నెంబర్ 110లో నివసిస్తుంది స్పందన. ఇంటిలోకి కొందరు దుర్మార్గులు దూరి హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికులు ఘటనపై పోలీసులకు…
మరింత Hyderabad : మియాపూర్ లో దారుణ హత్య..