Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Tag: Andhra Pradesh News
Pawan Kalyan: విశాఖ కిమ్స్లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!
Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పవన్, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరింత Pawan Kalyan: విశాఖ కిమ్స్లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..
Mahaa News: విశాఖ కేజీహెచ్లో స్టీల్ ప్లాంట్ బాధితులను మంత్రి నారా లోకేష్ పరామర్శించే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేయాలంటూ సాక్షి రిపోర్టర్ సైగలు చేస్తూ మహా న్యూస్ కెమెరాకు దొరికిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. తమ ఇంట్లో మనుషులు చనిపోతే చిల్లర రాజకీయాలు చేస్తారా అంటూ సాక్షి మీడియాపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుంటే కుట్రలు చేయడం ఏంటని జనాలు గట్టిగా నిలదీశారు.
మరింత Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..Nara Lokesh: కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రులు, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని కేజీహెచ్ వైద్యులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరింత Nara Lokesh: కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మVizag Steel Plant: లాడిల్ పేలుడుతో 8 మంది మృతి.. బాధితులకు భారీ పరిహారం, ఉద్యోగం ప్రకటించిన కేంద్రమంత్రి!
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లోని SMS-1 విభాగంలో లాడిల్ పేలుడు సంభవించి 8 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైద్యం అందుతోంది. ప్రధాని మోదీ పీఎంఆర్ఎఫ్ నుంచి మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కుమారస్వామి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారంతో పాటు ఒకరికి శాశ్వత ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్యను ప్రకటిస్తూ విచారణ కమిటీని వేశారు.
మరింత Vizag Steel Plant: లాడిల్ పేలుడుతో 8 మంది మృతి.. బాధితులకు భారీ పరిహారం, ఉద్యోగం ప్రకటించిన కేంద్రమంత్రి!Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!
మరింత Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!
మరింత Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!
Chandrababu: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో రూ. 800 కోట్లు ఖర్చు చేసి పాస్పుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకోవడాన్ని పిచ్చితనంగా అభివర్ణించారు. తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీతో 26 లక్షల మందికి సరికొత్త పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఏపీకి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, మెగా డీఎస్సీ ద్వారా 16,500 టీచర్ పోస్టులు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.
మరింత Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!
AP News: ఏపీ రాజ్యసభ స్థానాలకు టీడీపీ తరఫున ఖరారైన ముగ్గురు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శనివారం రాత్రి వీరికి చంద్రబాబు బి-ఫారాలు అందజేయగా, సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ పేర్కొంది.
మరింత AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!