Maha Conclave in Vijayawada: మహా కాంక్లేవ్లో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీగా, కూటమిని నాగలిగా పోల్చారు. జగన్ హయాంలో ఒక్క రూపాయి పెంచని దివ్యాంగుల పెన్షన్ను కూటమి రూ. 6,000 చేసిందన్నారు. జగన్ అక్రమంగా రూ. 43,000 కోట్లు సంపాదించారని విమర్శించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు మార్చి 2నాటికే పూర్తయ్యాయని, 2027 పుష్కరాల లోపు ప్రాజెక్ట్ పూర్తి చేసి పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే జగన్ ప్రారంభించిన వెలిగొండలో ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదని మంత్రి స్పష్టం చేశారు.
మరింత Maha Conclave 2026: నాగలికి, గొడ్డలికి ఉన్నంత తేడా.. 2027 నాటికి మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం!.. మహా కాంక్లేవ్లో మంత్రి నిమ్మల సంచలనంTag: Andhra Pradesh News
Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!
Amaravati: అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ విభజన చట్టం సవరించిన తర్వాత కేంద్రం ఏపీకి భారీ ప్యాకేజీ ఇచ్చింది. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు (రూ.1,299 కోట్లు), క్వార్టర్ల (రూ.1,235 కోట్లు) నిర్మాణానికి మోడీ క్యాబినెట్ ఓకే చెప్పింది. మూడేళ్లలో పూర్తికానున్న ఈ గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ కోసం 2018లోనే 22.53 ఎకరాలు కేటాయించగా, కూటమి ప్రభుత్వం దీనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది. మరోవైపు అహ్మదాబాద్లో 6 కిమీ మెట్రో విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
మరింత Amaravati: కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రూ.2,534 కోట్లతో ప్రభుత్వ భవనాల సముదాయం..!Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!
Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!
మరింత Pawan Kalyan: పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్.. హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు.. అది నా మాతృభూమి!Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!
Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!
మరింత Chandrababu Naidu: అమరావతికి కేంద్ర సాయం.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు!Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం!TTD: ‘శ్రీవారి అంగప్రదక్షిణ’ ఈ-డిప్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల..!
TTD: జూన్ 13న తిరుమలలో జరిగే శ్రీవారి అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన ఈ-డిప్ టికెట్ల రిజిస్ట్రేషన్ జూన్ 11న ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ అవకాశం కేవలం తిరుపతి అర్బన్, రూరల్, తిరుమల, చంద్రగిరి, రేణిగుంట మండలాల స్థానిక భక్తులకు మాత్రమే వర్తిస్తుందని టీటీడీ స్పష్టం చేసింది.
మరింత TTD: ‘శ్రీవారి అంగప్రదక్షిణ’ ఈ-డిప్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల..!Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!
మరింత Rain Alert: ఏపీ, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!
Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!
మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!Viral Video: అమ్మో పాము.. బైక్లోకి దూరి ఎలా హల్చల్ చేసిందో చూడండి!
Viral Video: అమ్మో పాము.. బైక్లోకి దూరి ఎలా హల్చల్ చేసిందో చూడండి!
మరింత Viral Video: అమ్మో పాము.. బైక్లోకి దూరి ఎలా హల్చల్ చేసిందో చూడండి!Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !
Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని, దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూసిందని, కానీ ప్రైవేటీకరణ జరగకూడదన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. మృతులకు రూ. 25 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ.. రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 45.75 లక్షల ఆర్థిక ప్రయోజనం అందేలా చూస్తామన్నారు.
మరింత Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !