Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్

Chandrababu: ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యం అని స్పష్టంగా తెలిపారు. గతంలో అమల్లో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు…

మరింత Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్

Delhi: సీఎం చంద్రబాబు – అమిత్ షా భేటీ

Delhi: ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి అంశాలను ముందుకు తెచ్చి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై…

మరింత Delhi: సీఎం చంద్రబాబు – అమిత్ షా భేటీ
Nara Lokesh

Nara Lokesh: ఎయిర్ బస్ ను ఏపీకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: ఎయిర్ బస్ ను ఏపీకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్

మరింత Nara Lokesh: ఎయిర్ బస్ ను ఏపీకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్
Chandrababu Naidu

Chandrababu: ఏపీలో ప్రతి 50KMకి ఓ పోర్టు ఆలోచన చేస్తున్నాం

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి దిశగా మరోసారి తన దూరదృష్టిని స్పష్టం చేశారు.

మరింత Chandrababu: ఏపీలో ప్రతి 50KMకి ఓ పోర్టు ఆలోచన చేస్తున్నాం
Chandrababu

Chandrababu: విశాఖ సదస్సుపై కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించిన సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహంపై చర్చలు జరుపుతున్నారు.

మరింత Chandrababu: విశాఖ సదస్సుపై కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించిన సీఎం చంద్రబాబు

Tamilnadu: దారుణం.. తెలుగు యువతపై తమిళ్ పోలీసుల అత్యాచారం

Tamilnadu: తమిళనాడులో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తిరువన్నమలై జిల్లా ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారు. వాహనంపై అనుమానం వ్యక్తం చేసిన వారు అందులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిని బలవంతంగా వాహనం నుంచి దింపారు.…

మరింత Tamilnadu: దారుణం.. తెలుగు యువతపై తమిళ్ పోలీసుల అత్యాచారం

Amaravati: రెడ్ అలర్ట్… మరో మూడు గంటల్లో పిడుగులు

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు ప్రకారం, రానున్న మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కురిసే…

మరింత Amaravati: రెడ్ అలర్ట్… మరో మూడు గంటల్లో పిడుగులు

Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు

Parthasarathi: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను తీవ్రంగా వంచించిందని ఆయన…

మరింత Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు

Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం

Amaravati: రాష్ట్ర ప్రభుత్వం “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో జీఎస్టీ 2.0 ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్…

మరింత Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం

Konaseema: అలర్ట్ అలర్ట్.. హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం

Konaseema: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా వెనక్కి 500 మీటర్ల మేర తగ్గడం తీవ్ర కలకలాన్ని రేపింది. సముద్రం వెనక్కి వెళ్ళిన ప్రాంతమంతా ఇప్పుడు మోకాళ్ల లోతులోని ఒండ్రు మట్టితో నిండి ఉండటంతో, అంతర్వేది సహా చుట్టుపక్కల గ్రామాల…

మరింత Konaseema: అలర్ట్ అలర్ట్.. హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం