Watch: చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి.. ఇతర దేశాలు చంద్రుడిపై తమ హక్కును ప్రకటించకముందే భారత్‌ త్వరపడాలంటున్న స్వామి చక్రపాణి..

చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా నామకరణం చేసినందుకు ప్రధాని మోడీకి చక్రపాణి ధన్యవాదాలు తెలిపారు. స్వామి చక్రపాణి ఇతర మతాల కంటే ముందు చంద్రుడిపై తన యాజమాన్యాన్ని గురించి చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశాన్ని రాజధానిగా ‘శివశక్తి పాయింట్’గా అభివృద్ధి చేయాలని, తద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోకుండా చర్యలు చేపట్టాలని  వీడియోలో పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: తీరనున్న పార్కింగ్ కష్టాలు... అంతర్జాతీయ స్థాయిలో మల్టీ లెవెల్ పార్కింగ్