Arvind Kejriwal

Arvind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తిరుమల కుటుంబ సమేతంగా అరవింద్ కేజ్రీవాల్ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలోనే బాస చేసారు అయన. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లిచుకున్నారు. అయన తిరుమల శ్రీవారిని దర్శింకోవడం ఇదే మొదటిసారి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *