Tirumala: తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి సుమారుగా 12గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,411 భక్తులు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.

Tirumala: తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి సుమారుగా 12గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,411 భక్తులు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.